ప్రభుత్వాలే కాదు.. స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకొచ్చి దివ్యాంగులను ఆదుకోవాలన్నారు కేంద్రమంతి కిషన్ రెడ్డి. గుడిమల్కాపూర్ ఎస్బిఐ కమ్యూనిటీ హాల్ లో దివ్యాంగులకు, వయోవృద్ధులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో త్వరలో క్యాంపులను నిర్వహించి దివ్యాంగులకు కావలసిన వివిధ పరికరాలు అందజేస్తామని తెలిపారు. దీనికి ఎంత ఖర్చైనా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు కిషన్ రెడ్డి. దివ్యాంగులకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ కూడా 4శాతానికి కేంద్రం పెంచిందన్నారు.
దివ్యాంగులను ఆదుకోవాలె
- తెలంగాణం
- December 18, 2021
లేటెస్ట్
- మెరిట్ ఆధారంగా వీసీలను నియమించాలి : మామిడాల ఇస్తారి
- బోధన్ మండలంలో మట్టి టిప్పర్ల పట్టివేత
- కామారెడ్డి జిల్లాలో 95 శాతం ధాన్యం కొనుగోలు పూర్తి : జితేశ్ వి. పాటిల్
- బీజేపీ, కాంగ్రెస్ మోసం చేశాయి : జగదీశ్ రెడ్డి
- కామారెడ్డి జిల్లాలో ఘనంగా హనుమాన్ ఆలయ వార్షికోత్సవం
- భువనగిరిలో తప్పిన ప్రమాదం .. డీజిల్ కోసం పెట్రోల్ బంక్ కు వచ్చిన లారీలో మంటలు
- మూసివున్న ఎంజీఎం మూడో గేటు!..ఇబ్బందులు పడుతున్న రోగులు
- మానకొండూర్ మండలంలో .. జోరుగా అక్రమ ఇసుక వ్యాపారం
- ఫిఫ్త్ ఫేజ్లో ఓటేసిన ప్రముఖులు: అక్షయ్ కుమార్, జాన్వీ, మాయావతి, ఇంకా..
- డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే చర్యలు : ఎస్సై రేఖ అశోక్
Most Read News
- నైరుతి రుతుపవనాల పై కీలక అప్డేట్
- IPL 2024: 8ఏళ్ల కోహ్లీ రికార్డు బద్దలు.. తొలి భారత క్రికెటర్ గా అభిషేక్ శర్మ రికార్డు
- ఫోన్ కొనేవారికి గుడ్ న్యూస్ : రియల్మీ 5జీ ఫోన్ బంపరాఫర్.. ఒక్కరోజు మాత్రమే
- కుత్బుల్లాపూర్లో భారీగా మొహరించిన పోలీసులు..
- Good Health: జాజికాయ గురించి షాకింగ్ నిజాలు ఇవే.. రోజూ చిటికెడు పొడిని తింటే..!
- కూలిన ఇరాన్ అధ్యక్షుడి హెలికాప్టర్ ..కొనసాగుతున్న గాలింపు చర్యలు
- హైదరాబాద్లో దంచికొడుతున్న వాన
- Indian Army TES jobs: ఇంటర్ అర్హతతో ప్రభుత్వ ఉద్యోగాలు.. జీతం రూ 56, 100
- RCB vs CSK: గెలిచినా విమర్శలు.. RCB జట్టు సెలెబ్రేషన్స్పై ధోనీ అసంతృప్తి
- ఎలక్ట్రికల్ బైక్.. బంపర్ డిస్కౌంట్.. రూ. 59,900లకే ఈవీ స్కూటర్