హైదరాబాద్, వెలుగు: దేశ గతిని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మార్చగలరని ఎన్ఆర్ఐలు అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ ఆధ్వర్యంలో నిర్వహించిన జూమ్ కాన్ఫరెన్స్లో ఆదివారం వివిధ దేశాల్లోని ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. టీఆర్ఎస్ త్వరలోనే బీఆర్ఎస్గా మారనున్న నేపథ్యంలో సమావేశం నిర్వహిచారు. రాదనుకున్న తెలంగాణ సాధించిన కేసీఆర్.. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారని చెప్పారు. బంగారు తెలంగాణను తీర్చిదిద్దిన ఆయనే కేంద్ర రాజకీయాల్లోనూ గుణా త్మక మార్పు తీసుకురాగలరని అన్నారు. దేశ ప్రజల అవసరాలే ఎజెండాగా జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం అవసరమని, కేంద్ర ప్రభుత్వం మతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని, దేశాన్ని తెలం గాణ లాంటి పాలన అందించగలరన్నారు.
దేశగతిని కేసీఆర్ మారుస్తరు
- హైదరాబాద్
- June 13, 2022
లేటెస్ట్
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
- మాదాపూర్, గచ్చిబౌలి లో ఫుల్ ట్రాఫిక్ జామ్
- బెంగళూరులో ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి
- మీకు తెలుసా : గూగుల్ నుంచి ఈ సర్వీసులు మూసివేస్తున్నారు..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- 10 రోజులు ముందుగానే.. రుతుపవనాలు వచ్చేస్తున్నయ్
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- హైదరాబాద్ సిటీని కమ్మేసిన మేఘాలు.. భారీ వర్షం అలర్ట్
- PBKS vs RR: చేజారిన అగ్రపీఠం.. రాజస్థాన్పై పంజాబ్ ఘనవిజయం