తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు రూ.100 స్మారక నాణేంను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము. ఆగస్టు 28న విడుదల చేశారు. రాష్ట్రపతి భవన్ లో ఎన్టీఆర్ కుటంబ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుమారుడు నందమూరి బాలకృష్ణతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అంతేకాదు ఈ కార్యక్రమానికి టీడీపీ, బీజేపీ, పలు పార్టీల ప్రముఖులతో దాదాపు 200 మంది పాల్గొన్నారు.
ఎన్టీఆర్ రూ.100 స్మారక నాణేం విడుదల
- టాకీస్
- August 28, 2023
లేటెస్ట్
- పది ఫలితాల్లో ఎందుకు వెనుక పడ్డాం? : కలెక్టర్ సంతోశ్
- సిర్పూర్ టీ సమీపంలో..పీడీఎస్ బియ్యం పట్టివేత
- జన్నారం మండలంలో నాటు సారా స్థావరాలపై దాడులు
- హైదరాబాద్ లో కారు బీభత్సం.. తప్పతాగి మనిషిని గుద్ది చంపిన వ్యక్తి
- Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010
- లక్సెట్టిపేటలో అంబలి పంపిణీ
- సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు : కలెక్టర్ బదావత్ సంతోష్
- రైతులపై సీఎంది కపట ప్రేమ
- సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం
- భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న పాకాల వాగు
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం