కశ్మీర్ లో వ్యాక్సినేషన్ స్పీడప్ చేసిన అధికారులు

కశ్మీర్ లో వ్యాక్సినేషన్ స్పీడప్ చేసిన అధికారులు

జమ్మూ కశ్మీర్ లో వ్యాక్సినేషన్ స్పీడప్ చేశారు అధికారులు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ వ్యాక్సిన్ పై అవగాహన కల్పించారు. మొత్తం పాపులేషన్ లో అర్హత ఉన్న వందశాతం మందికి సింగిల్ డోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. 96 శాతం మందికి సెకండ్ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి అయింది. త్వరలో రెండుడోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామంటున్నారు అధికారులు. ఒమిక్రాన్ భయంతో మరింత అలర్ట్ గా ఉన్నామంటున్నారు.