కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ గురించి ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ఇప్పటికే దక్షిణాఫ్రికాతో పాటు ఒమిక్రాన్ కేసులు ఉన్న ఇతర దేశాల నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. అయితే, ఒమిక్రాన్ గురించి అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. అమెరికాలో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. అయితే, ఆ వేరియంట్ ప్రమాదకరమే అయినప్పటికీ ప్రస్తుతం అమెరికాలో లాక్డౌన్ అవసరం లేదన్నారు బైడెన్. ప్రజలు అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకుంటే.. కరోనా జాగ్రత్తలు పాటిస్తే లాక్డౌన్ అవసరం ఉండబోదని వైట్హౌస్లో మీడియాకు తెలిపారు. ఎనిమిది ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రయాణికులపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు విధించింది.
ఒమిక్రాన్ ప్రమాదకరమే.. కానీ లాక్ డౌన్ అవసరం లేదు
- విదేశం
- November 30, 2021
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- వడదెబ్బతో ఇద్దరు మృతి
- ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు చెంపపెట్టు: మోదీ
- ఫోన్ ట్యాపింగ్ కేసును డైల్యూట్ చేయాలని చూస్తున్నరు: సీపీ శ్రీనివాస్ రెడ్డి
- కివీస్దే నాలుగో టీ20
- సొంత గూటికి మాజీ మంత్రి సంభాని జగ్గారెడ్డి, కోదండరెడ్డి
- టీ20 వరల్డ్ కప్ అంబాసిడర్గా యువరాజ్
- వీవీప్యాట్ స్లిప్పులన్నీ లెక్కించడం కుదరదు : సుప్రీంకోర్టు
- ఆ రెండు సీట్లపైనే బీఆర్ఎస్ ఆశలు
- రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి : దామోదర రాజనర్సింహ
- కోల్కతాపై 8 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విక్టరీ
Most Read News
- రాజీనామా లేఖతో హరీశ్ రావు.. గన్ పార్క్ దగ్గర ఉద్రిక్తత
- Telangana Tour : తెలంగాణ తిరుపతిని ఎప్పుడైనా చూశారా.. సమ్మర్ టూర్ వెళ్లండి బాగుంటుంది..!
- పుచ్చకాయ కొనేటప్పుడు తియ్యగా ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి?
- Shubman Gill: 900 పరుగులు చేసినా సెలక్ట్ చేయరా.. టీ20 వరల్డ్ కప్ ఎంపికపై గిల్
- అలర్ట్ : ఐటీ కారిడార్ లో ట్రాఫిక్ ఆంక్షలు..
- 45 డిగ్రీలతో మండిపోయిన తెలంగాణ.. నల్గొండ, ఖమ్మం టాప్
- మేం చాలా రిచ్.. పేద దేశాల్లో క్రికెట్ ఆడం : సెహ్వాగ్
- సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఏసీ బస్సులు రీషెడ్యూల్
- ప్రైవేట్ ఆస్తులనూ ప్రభుత్వం టేకోవర్ చేయొచ్చు
- సికింద్రాబాద్ లోని ఊర్వశి బార్ అండ్ రెస్టారెంట్ లైసెన్స్ రద్దు