హోటల్ స్వాగత్ గ్రాండ్ రెసిడెన్సీ ప్రారంభం

హోటల్ స్వాగత్ గ్రాండ్ రెసిడెన్సీ ప్రారంభం

హసన్‌పర్తి, వెలుగు: మండలంలోని  ఎర్రగట్టు గుట్టలోని హోటల్ స్వాగత్ గ్రాండ్ రెసిడెన్సిని ఆదివారం  ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి  ప్రారంభించారు.   గ్రాండ్ హోటల్ రుచికరమైన  భోజనాలతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.  

ఈకార్యక్రమంలో హోటల్​ నిర్వాహకులు పాడి గణపతి రెడ్డి,  మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, నమిండ్ల శ్రీనివాస్ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్  పాల్గొన్నారు.