చార్జింగ్ కోసం బెస్ట్ బ్యాటరీతో.. ఒప్పో నుంచి కే14ఎక్స్

చార్జింగ్ కోసం బెస్ట్ బ్యాటరీతో.. ఒప్పో నుంచి కే14ఎక్స్

ఒప్పో ఇండియా  కే14ఎక్స్ 5జీ స్మార్ట్‌‌‌‌‌‌‌‌ఫోన్‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 6,500 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, వెనుక వైపు 50 ఎంపీ మెయిన్ కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫాస్ట్ చార్జింగ్ ఇందులోని ప్రత్యేకతలు. ధరలు రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు ఉంటాయి. అమ్మకాలు ఈ నెల 16 నుంచి మొదలవుతాయి. కొన్ని బ్యాంకుల ఆఫర్ల ద్వారా రూ.1,500 ఇన్‌‌‌‌‌‌‌‌స్టంట్‌‌‌‌‌‌‌‌ డిస్కౌంట్ లభిస్తుంది.

ధర, లభ్యత.. 

ఈ స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది..

4GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.14వేల999
6GB RAM + 128GB స్టోరేజ్ ధర రూ.16వేల999

ఆఫర్: లాంచ్ ఆఫర్ కింద ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై రూ1500 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ప్రారంభ ధర రూ.13వేల499 కే అందుబాటులోకి ఉంటుంది. 
సేల్: ఫిబ్రవరి 16, 2026 నుంచి Flipkart, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ , ప్రముఖ రిటైల్ షాపుల్లో కొనుగోలు చేయవచ్చు.