హైదరాబాద్, వెలుగు : పోలింగ్ నేపథ్యంలో గురువారం సిటీలోని అన్ని పార్కులకు హెచ్ఎండీఏ సెలవు ప్రకటించింది. జంట నగరాల్లోని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో నడుస్తున్న పార్కులన్నింటిని మూసివేస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది.