లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు పెద్దపల్లి ఆర్డీవో. రామగుండం కార్పోరేషన్ ఇంచార్జీ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నాడు శంకర్ కుమార్. గోదావరిఖని కి చెందిన రజినీకాంత్ అనే కాంట్రాక్టర్ తనకు రావాల్సిన బిల్లుల కోసం ఆర్డీవో ఆఫీసుకు వెళ్లాడు. బిల్లులు రావాలంటే లంచం ఇవ్వాల్సిందిగా శంకర్ కుమార్ డిమాండ్ చేశాడు. దీంతో రజినీకాంత్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రజినీ కాంత్ నుంచి పెద్దపల్లి ఆర్డీవో కార్యాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు శంకర్ కుమార్.
ఏసీబీ కి చిక్కిన పెద్దపల్లి ఆర్డీవో
- తెలంగాణం
- November 30, 2021
లేటెస్ట్
- నిర్మాణంలో ఉండగానే కూలిపోయిన.. మానేరు వాగు బ్రిడ్జ్
- కరీంనగర్లో కన్ఫ్యూజన్ అవసరం లేదు.. కాంగ్రెస్ అభ్యర్థి ఆయనే: మంత్రి పొన్నం
- బీజేపీకి ఓటేస్తే దేశ సమగ్రతకే ప్రమాదకరం : మంత్రి పొన్నం
- మెడికల్ షాప్పై దాడులు.. ఇట్రారోల్ టాబ్లెట్లు సీజ్
- కేసీఆర్ నిరుపేదలను మోసం చేసిండు.. 10 ఏండ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇయ్యలే : గడ్డం వంశీ కృష్ణ
- Deepthi Sunaina: లగ్జరీ కారు కొన్న దీప్తి సునైనా.. ఈసారి కాస్త డిఫరెంట్గా!
- బ్యాంకాక్ నుంచి 10 అనకొండల్ని పట్టుకొస్తూ.. బెంగళూర్ ఎయిర్ పోర్ట్లో దొరికాడు
- టెన్షన్ కారణంగా అనారోగ్యమా.. క్లెయిమ్ తిరస్కరించిన HDFC ERGO హెల్త్ ఇన్సూరెన్స్
- రామాలయంలో డీజీపీ పూజలు
- హనుమాన్ భక్తులకు రేడియం స్టిక్కర్లు
Most Read News
- రేపు(ఏప్రిల్23) హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎక్కడెక్కడంటే..
- బుల్లెట్ కొనే ఖర్చుతో కొత్త కారు..ధర, ఫీచర్లు ఇవే
- Manchu Brothers: మంచు బ్రదర్స్ ఇన్స్టా పోస్ట్.. ఇద్దరూ ఒకేసారి!
- మియాపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి అదృశ్యం
- చైత్ర పౌర్ణమి ప్రాముఖ్యత ఏంటి.... ఆరోజు చేయాల్సిన పనులు ఏంటి ....
- రొమ్ము తగ్గించే ఆపరేషన్లు: ఏటా 100 శాతం పెరుగుతున్నాయట..ఎందుకంటే
- దాడులు చేస్తే హిస్టరీ షీట్స్ తెరుస్తాం.. హెచ్చరించిన సజ్జనార్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయస్వామి ఫొటోను ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా...
- మాధవీలతకు హగ్.. ఏఎస్ఐ సస్పెండ్
- కర్నాటక చేరిన ఖమ్మం పంచాది!