అర్హులందరికీ పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తామని సీఎం జగన్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. గతంలో 39 లక్షల మందికి రూ. 1000 మాత్రమే పెన్షన్ అందేదని, వైసీపీ ప్రభుత్వం వచ్చాక రూ.2750 పెన్షన్ ను 64 లక్షల మందికి అందిస్తున్నామని తెలిపారు. వచ్చే జనవరి నుంచి రూ. 3 వేలకు పెంచుతామని జగన్ చెప్పారు. ఏపీ మాదిరిగా పెన్షన్ అందిస్తున్న విధానం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. ఇక రెషన్ కార్డులు కోటి 46 లక్షలకు పెంచామని జగన్ తెలిపారు. ఏపీ తరహా రెషనింగ్ దేశంలో మరెక్కడ కూడా లేదన్నారు. ఏపీ విధానాలను ఇతర రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని తెలిపారు . ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో గత మూడేళ్లుగా ఏపీ నెంబర్ వన్ స్థానంలో ఉందని జగన్ అన్నారు. గతంలో ఎప్పుడు లేనట్లుగా రాష్ట్రానికి పెట్టుబడులు వస్తు్న్నాయని జగన్ చెప్పారు.
పెన్షన్ రూ. 3వేలు చేశాకే ఎన్నికలకు వెళ్తాం : జగన్
- హైదరాబాద్
- March 15, 2023
లేటెస్ట్
- రూ.11.35 లక్షల విలువైన డైమండ్ ఇయర్స్ రింగ్స్ను .. 1,080 కే అందుకున్న లక్కీ ఫెలో
- దేశంలో హోమ్ లోన్లు జూమ్ .. రూ.10 లక్షల కోట్లు ఇచ్చిన బ్యాంకులు
- ఇవాళ నుంచే దోస్త్ రిజిస్ట్రేషన్లు
- పగలంతా భగభగ..సాయంత్రం గాలివాన
- బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారానికి మాజీ ఎమ్మెల్యేలు దూరం!
- ఇండియా కూటమికి 57 సీట్లే : అమిత్ షా
- మెదక్ లో ఓసీ వర్సెస్ బీసీ
- రాహుల్ గాంధీ సభ సక్సెస్తో కాంగ్రెస్ లో జోష్
- 1,200 మందికి జీహెచ్ఎంసీ లీగల్ నోటీసులు
- హైదరాబాద్లో హీట్ ఐలాండ్స్!
Most Read News
- రాష్ట్రంలో ఈదురు గాలులతో వర్షం: ఒక్కసారిగా కూల్.. కూల్
- ఈదురుగాలులతో వడగళ్ల వాన : పిడుగుపాటుకు ఇద్దరు మృతి
- Beauty Tips: వామ్మో.. ఐస్ క్యూబ్స్ ఇంత పని చేస్తాయా...
- షుగర్ ఉన్నవారు ఏయే పండ్లు తినకూడదు?
- గాలివాన బీభత్సం.. పంట నష్టం
- మెదక్ జిల్లాలో అగ్నికి ఆహుతైన కారు
- రూల్స్ బ్రేక్... వివాదంలో మాదాపూర్ సీఐ
- పెరుగుతున్న టెంపరేచర్లు..భూమి వేడెక్కుతుందా?
- Manjummel Boys Telugu OTT: OTTకి వచ్చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎక్కడంటే?
- వాష్ రూం వాటర్ ఫ్లష్ కు రెండు బటన్స్ ఎందుకో తెలుసా..