చమురు కంపెనీలు వాహనదారులకు షాక్ ఇస్తున్నారు. పెట్రోల్ ధరలు వరుసగా పెరుగుతున్నాయి. సోమవారం నుంచి వరుగా పెరిగి రేట్లు... నిన్న పెరగలేదు. ఇవాళ మళ్లీ పెట్రోల్ పై 29 పైసలు, డీజిల్ పై 34 పైసలు పెరిగింది. తాజా పెంపుతో ఆయిల్ ధరలు రికార్డు స్థాయికి చేరాయి. ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ 92 రూపాయల 34 పైసలు కాగా... డీజిల్ 82 రూపాయల 95 పైసలకు చేరింది. ముంబైలో పెట్రోల్ 93 రూపాయల 36 పైసలకు చేరగా... డిజిల్ 89 రూపాయల 75 పైసలకు వచ్చింది. హైదరాబాద్ లో పెట్రోల్ 95 రూపాయల 97 పైసలు ఉండగా...డీజిల్ 90 రూపాయల 43లకు పెరిగింది. ఇప్పటి వరకు ఈ నెలలో ఎనిమిది సార్లు పెట్రోల్ రేట్లు పెరిగాయి. పెట్రోల్ పై ఓవర్ ఆల్ గా ఎనిమిది రోజుల్లో రూపాయి 94 పైసలు పెరగ్గా డీజిల్ పై 2 రూపాయల 22 పైసలకు హైక్ అయ్యింది. దేశ వ్యా ప్తంగా పెట్రోల్ , డీజిల్ ధరలు రికార్డు స్థాయికి చేరగా.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ లోని పలు చోట్ల లీటర్ పెట్రోల్ 100 మార్క్ ను దాటింది.
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
- దేశం
- May 14, 2021
లేటెస్ట్
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
- ఎంతమందిని జైల్లో పెడతావో చూస్తాం: మోదీపై కేజ్రీవాల్ ఫైర్
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- ప్రధాని మోదీ ప్రజలను రెచ్చగొడుతున్నారు: మల్లికార్జున్ ఖర్గే
- RCB vs CSK: మహా సమరం.. మిస్ అవ్వకండి: కీలక మ్యాచ్లో టాస్ ఓడిన బెంగుళూరు
- స్వాతి మలివాల్ కేసులో తొలిసారి స్పందించిన కేజ్రీవాల్
- కిర్గిస్థాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు.. బయటకు రావొద్దని విదేశాంగ శాఖ హెచ్చరికలు
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!