
అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కు వెల్ కమ్ చెబుతూ ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ట్రంప్ కోసం భారతావనీ ఎదురుచుస్తోందన్నారు మోడీ. అహ్మదాబాద్ లో రేపు హిస్టారిక్ ఈవెంట్ జరగబోతోందని ట్వీట్ లో చెప్పారు మోడీ. గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపాని పోస్ట్ చేసిన వీడియోను తన ట్వీట్ కు జత చేశారు. అందులో దేశంలోని అన్ని ప్రాంతాల వారు అన్ని భాషల్లో ట్రంప్ కు విషెస్ చెబుతున్నారు. అహ్మదాబాద్, మోతెరా స్టేడియం, నగరంలో ఏర్పాటు చేసిన స్వాగత ఫ్లెక్సీల విజువల్స్ ఉన్నాయి.
India looks forward to welcoming @POTUS @realDonaldTrump.
It is an honour that he will be with us tomorrow, starting with the historic programme in Ahmedabad! https://t.co/fAVx9OUu1j
— Narendra Modi (@narendramodi) February 23, 2020