మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా

మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా

మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లాలో మట్టిపెళ్లలు కూలి చనిపోయిన ఘటనలో సాయం ప్రకటించారు ప్రధాని మోడీ. పీఎం కేర్ నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయాలైన వారికి 50వేల రూపాయలు ఇస్తామన్నారు. సహాయక చర్యలపై సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. హోంమంత్రి అమిత్ షా కూడా పరిస్థితిపై ఆరా తీశారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే, NDRF డీజీ ప్రధాన్ తో మాట్లాడారు. కేంద్రం నుంచి అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.