కరోనా పాజిటివ్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెళ్లిళ్లు, అంత్యక్రియల కోసం స్థానిక పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని ఆదేశించింది. వివాహానికి అత్యధికంగా 50 మంది, అంత్యక్రియలకు 20 మందిని మాత్రమే అనుమతి ఇస్తామని.. ఫంక్షన్ హాళ్లు, కళ్యాణ మండపాల్లోనూ ఇవే నిబంధనలు వర్తిస్తాయని ఒడిశా ప్రభుత్వం తెలిపింది.
ఒడిశాలో పెళ్లి, చావుకు పోలీసుల అనుమతి తప్పనిసరి
- దేశం
- July 9, 2020
లేటెస్ట్
- దక్షిణాదిలో ఎక్కువ సీట్లు గెలుచుకుంటం మోదీ పాపులారిటీ పెరిగింది: అమిత్ షా
- లక్ష్మీ కటాక్షం మూవీ ట్రైలర్ లాంచ్
- జైల్లో కేజ్రీవాల్ను చంపేందుకు కుట్ర: ఎంపీ సంజయ్ సింగ్
- పొట్టేల్ మూవీ టీజర్ లాంచ్
- ఎన్నికల టైమ్లోనూ ఆర్థిక క్రమశిక్షణ... ఇండియా ఆర్థిక వ్యవస్థ భేష్
- పల్లెటూరి నేపథ్యంలో..
- రామ మందిరంతో బీజేపీకి లబ్ధి ఉండదు: శరద్ పవార్
- ప్రతినిధి 2 మూవీ ట్రైలర్ లాంచ్
- ఫిర్యాదు దారులందరినీ ఇంప్లీడ్ చేయండి.. బాబా రామ్ దేవ్కు సుప్రీం ఆదేశం
- ఏప్రిల్ 26న రుస్లాన్ మూవీ విడుదల
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి