వికారాబాద్ జిల్లా బీఎస్పీ అధ్యక్షుడు, తాండూరు పట్టణ వాస్తవ్యుడు దొరిశెట్టి సత్యమూర్తి అదృశ్యమయ్యారు. మూడు నెలల క్రితం ఆయన భార్య అన్నపూర్ణ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఈనేపథ్యంలో తన భార్య మిస్సింగ్ కేసులో పోలీసులు సరిగ్గా విచారణ చేయడం లేదని ఆరోపిస్తూ దొరిశెట్టి సత్యమూర్తి సెల్ఫీ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 3 నెలల క్రితం అదృశ్యమైన తన భార్య ఆచూకీని కనిపెట్టాలని అందులో విజ్ఞప్తి చేశారు. ఇందుకు 48 గంటల డెడ్ లైన్ కూడా విధించారు. ఇద్దరు కూతుళ్లతో కలిసి సత్యమూర్తి .. పరిగి, షాద్ నగర్, శంషాబాద్ మీదుగా ముంబైకి వెళ్లి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. వారిని గాలించేందుకు తాండూరు నుంచి ప్రత్యేక పోలీసు బృందాలు ముంబైకి బయలుదేరాయని తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆదివారం వెల్లడించారు.
సత్యమూర్తి కోసం ముంబైకి పోలీసులు
- తెలంగాణం
- June 26, 2022
లేటెస్ట్
- విద్యాశాఖలో పది కొత్త స్కీములు! బడ్జెట్లో భారీగా ప్రతిపాదనలు
- జాతీయ సదస్సుకు అంగడిరైచూర్ సర్పంచ్
- స్ట్రీట్ లైట్ల నిర్వహణకుv రూ.1,341 కోట్లు
- వెలుగు ఓపెన్ పేజీ: నేపాల్ బాద్షా బాలెన్షా!
- చెన్నూరులో రూ.45 కోట్లతో కొత్త తాగునీటి పథకం: మంత్రి వివేక్ వెంకటస్వామి
- స్పీకర్ తీర్పుపై హైకోర్టుకు పోతం..దేశ చరిత్రలో ఏ స్పీకరూ ఇలాంటి తీర్పు ఇయ్యలే: కేటీఆర్
- మార్చి 12న గుట్టకు కొత్త గవర్నర్..లక్ష్మీనారసింహుడిని దర్శించుకోనున్న శివప్రతాప్ శుక్లా
- స్పీకర్ నిర్ణయం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే: బండి సంజయ్
- బాలికపై అసభ్య ప్రవర్తన యువకుడు అరెస్ట్
- హెచ్సిటీ పనులకు ఈ నెలాఖరులోగా భూసేకరణ పూర్తి
Most Read News
- హన్సికకు విడాకులు మంజూరు.. ఎలాంటి భరణం ఆశించని ‘దేశ ముదురు’ హీరోయిన్
- గ్యాస్ కొరతతో భారీగా పెరిగిన స్టాక్స్ ఇవే.. ఓ లుక్కేయండి ఇన్వెస్టర్స్
- ఇన్సూరెన్స్ పై జీఎస్టీ తీసేసాక పాలసీదారులకు పెరిగిన కష్టాలు.. సర్వేలో బయటపడ్డ వాస్తవాలు
- Shivam Dube: ఏంటి దూబే బ్రో.. రైలులో దాక్కుని వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది..?
- అంత్యక్రియలు ఏర్పాటు చేస్తుండగా అద్భుతం.. అంబులెన్స్ కుదుపుతో బతికిన బ్రెయిన్ డెడ్ మహిళ!
- లవర్తో పెళ్లికి పేరెంట్స్ ఒప్పుకోలేదని.. పోలీస్ స్టేషన్కు కుంభమేళా వైరల్ స్టార్ మోనాలిసా
- ఇంట్లోకి సిలిండర్ బుక్ చేసి ఎప్పుడొస్తుందోనని ఎదురుచూస్తున్నారా..? కేంద్రం ఏం చెప్పిందో తెలుసా..?
- యెస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లకు శుభవార్త.. ఏప్రిల్ 1 నుంచి మారిన రూల్స్ ఇవే..
- సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో ఫేక్ డాక్టర్.. పేషెంట్ కు మత్తు ఇంజక్షన్ ఇచ్చి.. పది తులాల బంగారంతో పరార్...
- 28 లక్షల ప్యాకేజ్ ఇచ్చిన కంపెనీకే షాక్ ఇచ్చిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి...అసలు ట్విస్ట్ ఏంటంటే..!
