హైదరాబాద్లో పర్యటించిన పీఎన్బీ ఎండీ

హైదరాబాద్లో పర్యటించిన పీఎన్బీ ఎండీ

హైదరాబాద్​, వెలుగు: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండీ, సీఈఓ  అశోక్ చంద్ర హైదరాబాద్ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బుధవారం పర్యటించారు.  బేగంపేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బ్యాంక్ నిర్వహించిన ప్రత్యేక ఎంఎస్​ఎంఈ, స్వయం సహాయక బృందాల ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించారని బ్యాంక్ తెలిపింది. స్వయం సహాయక బృందాలు, ఎంఎస్​ఎంఈ పారిశ్రామికవేత్తలకు సాయపడటానికి కట్టుబడి ఉన్నామని పేర్కొంది. 300 ఎస్​హెచ్​సీ సభ్యులు,  200 మంది ఎంఎస్​ఎంఈ పారిశ్రామికవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బ్యాంక్ రుణాల ద్వారా లబ్ది పొందిన వారితో ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు.  పంజాబ్ నేషనల్ బ్యాంక్​కు తెలంగాణలోని అన్ని 33 జిల్లా కేంద్రాల్లో,  ప్రధాన నగరాల్లో 140కి పైగా శాఖలు ఉన్నాయి.