కాంగ్రెస్ కు 220 సీట్లు: మల్లు రవి

కాంగ్రెస్ కు 220 సీట్లు: మల్లు రవి

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 220 సీట్ల వరకు వస్తాయని అన్నారు కాంగ్రెస్ నేత మల్లు రవి. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని..రాహుల్ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కు తెలంగాణలో ఎక్కువ ఎంపీ సీట్లు వస్తాయని అన్నారు. నాగర్ కర్నూల్ నుంచి తాను లక్షకు పైగా మెజారిటీతో గెలుస్తానని చెప్పారు.  కేసీఆర్ అవకాశ వాది అని అన్నారు మల్లు రవి.