ధోనిని కలవడం నా అదృష్టం

ధోనిని కలవడం నా అదృష్టం

ఐపీఎల్ తర్వాత ఆటకు దూరంగా ఉంటున్న టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ... మళ్లీ గ్రౌండ్ లోకి దిగాడు. అయితే ఈ సారి క్రికెట్ పిచ్ పై కాదు...ఫుట్  బాల్  గ్రౌండ్  లో సత్తా చాటేందుకు రెడీ అయ్యాడు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల నిధుల సేకరణ కోసం ఆల్ స్టార్స్ ఫుట్ బాల్ మ్యాచ్ లో ధోనీ ఆడనున్నాడు. ఈ మ్యాచ్ కోసం బాలీవుడ్  స్టార్  రణ్ వీర్  సింగ్ తో కలిసి ప్రాక్టీస్ లో పాల్గొన్నాడు. ధోనిని కలవడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు రణ్ వీర్.