యాదాద్రి భువనగిరి : యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహుడికి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. స్వామి వారి 20 రోజుల హుండీ ఆదాయం రూ.1,84,84,891గా తేలింది. దీంతో పాటు భక్తులు144 గ్రాముల బంగారం, 2కిలోల 850 గ్రాముల వెండిని స్వామివారికి కానుకగా సమర్పించారు. హుండీలోభారీ మొత్తంలో విదేశీ కరెన్సీ కూడా ఉంది. 1,024 అమెరికన్ డాలర్లు, 210 యూఏఈ దిర్హామ్స్, 145 ఆస్ట్రేలియన్ డాలర్స్, 20 యూకే పౌండ్స్, 300 కెనడియన్ డాలర్స్, 200 మెక్సికన్ డాలర్లు, 15 సింగపూర్ డాలర్స్, ఒక ఒమనీ బైసాను భక్తులు హుండీలో వేశారు.
యాదగిరి నర్సన్నకు రికార్డు స్థాయి ఆదాయం
- నల్గొండ
- January 24, 2023
లేటెస్ట్
- కొడుకు చదవడం లేదని తల్లి సూసైడ్
- నకిలీ విత్తనాలపై టాస్క్ ఫోర్స్ ఫోకస్
- తల తాకట్టు పెట్టయినా రుణమాఫీ చేస్తాం : మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
- హాస్పిటళ్లా? అపార్ట్మెంట్ టవర్లా?
- ఫ్యామిలీ వివరాల నమోదుకు ప్రత్యేక యాప్
- గతంలో కంటే ఎక్కువ వడ్లు కొన్నం
- బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్న హేమ
- చత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ఏడుగురు మావోయిస్టులు మృతి
- డ్రైవింగ్ స్కూళ్లలోనూ టెస్టు.. డ్రైవింగ్ లైసెన్స్లో కొత్త రూల్స్
- జూన్30 లోపు కాళేశ్వరం రిపేర్లు!
Most Read News
- Good Health: ఈ ఆకులు తిన్నారా.. మోకాళ్ల నొప్పులు మాయం...
- మూతపడనున్న మరో రెండు సింగరేణి బొగ్గు గనులు
- పెద్దపల్లి-మణుగూరు రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
- అలర్ట్ : బంగాళాఖాతంలో అల్పపీడనం. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు
- రైతులకు అగ్రికల్చర్ వర్సిటీ విత్తనాలు
- జిల్లాల ఏకీకరణ అవసరమా?
- తెలంగాణకు రెయిన్ అలర్ట్.. భారీ వర్షాలు పడే అవకాశం
- తెలంగాణలో ఇయ్యాల్టి నుంచి మూడు రోజులు వానలు
- అంబానీ ఇంటి పెండ్లికి కరీంనగర్ కానుకలు
- మహానటి : హేమ డ్రగ్స్ తీసుకున్నారు.. పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది..