కేంద్ర ప్రభుత్వం జమ్మూకశ్మీర్లో ఆంక్షలు ఎత్తివేసింది. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కశ్మీర్ పునర్విభజన బిల్లుకు ఆమోదం తర్వాత ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా విధించిన ఆంక్షలు 39 రోజుల తర్వాత ఎత్తేసింది. సమాచార, పౌర సంబంధాల అధికారులు దీనికి సంబంధించి ప్రకటించారు. ఫోన్ ల్యాండ్లైన్లను పూర్తి వినియోగంలోకి తెచ్చామని, కుప్వారా, హంద్వారాలో కూడా మొబైల్ ఫోన్ నెట్వర్క్లు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. అన్ని ప్రాంతాల్లోనూ ఆంక్షలను ఎత్తివేశామని …ప్రజలు బయటకు వస్తుండటంతో ట్రాఫిక్ రద్దీ కూడా పెరిగిందని చెప్పారు.
కశ్మీర్ లో ఆంక్షలు ఎత్తివేత
- దేశం
- September 13, 2019
లేటెస్ట్
- అథ్లెట్లు డోపింగ్లో పట్టుబడితే కోచ్లకూ శిక్ష
- హిట్ లిస్ట్ మూవీ టీజర్ను రిలీజ్ చేసిన సూర్య
- బాక్సర్ పర్వీన్పై సస్పెన్షన్ వేటు
- తీర్థయాత్రకు వెళ్లివస్తుండగా బస్సు దగ్ధం.. 8 మంది మృతి
- హైదరాబాద్ పోలింగ్పై ఈసీ ఫోకస్ పెట్టాలి : నిరంజన్
- నిజామాబాద్ పద్మవ్యూహమని తెలిసినా పోటీ చేశా : జీవన్ రెడ్డి
- వర్షాలతో దెబ్బతిన్న రోడ్లను..రిపేర్ చేయండి : మంత్రి కోమటిరెడ్డి
- కన్నప్పలో కీ రోల్
- ఎమ్మెల్యే కారు నంబరుతో మరో కారు చక్కర్లు
- కేఏ పాల్పై చీటింగ్ కేసు
Most Read News
- నెంబర్ సేవ్ చేసుకోకుండానే వాట్సాప్లో మెస్సేజ్ పంపొచ్చు
- Health alert : ఈ రక్త పరీక్ష చేస్తే.. క్యాన్సర్ వస్తుందా రాదా అనేది ఏడేళ్ల ముందే తెలుస్తుందంట..!
- SRH vs GT: మ్యాచ్ రద్దయిన ట్యాక్స్ కట్.. టికెట్ డబ్బు రీఫండ్లో SRH మేనేజ్మెంట్ మెలిక
- AP Elections 2024: ఏపీలో ఎన్నికల వేళ అల్లర్లు.. విచారణకు సిట్ ఏర్పాటు
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- సీరియల్ నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య
- Good Health : జాగింగ్ మార్నింగ్ కంటే .. ఈవినింగ్ చేస్తేనే మేలా.?
- గ్రూప్-4 అభ్యర్థులకు అలర్ట్.. టీఎస్పీఎస్సీ కీలక ప్రకటన
- నిద్రపోయేటప్పుడు ఈ టిప్స్ ఫాలో కండి
- Scam 2010: రెండు వేలతో లక్షల కోట్లు సంపాదించాడు.. సహారా స్కామ్ కథతో స్కామ్ 2010