హైదరాబాద్, వెలుగు: రాజ్యసభ ఉప ఎన్నికలకు దాఖలైన మూడు నామినేషన్లలో రెండింటిని తిరస్కరించామని రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం దాఖలైన నామినేషన్లు పరిశీలించగా, శ్రమజీవి పార్టీ అభ్యర్థి జాజుల భాస్కర్, ఇండిపెండెంట్ అభ్యర్థి బోజరాజు కోవల్కర్ను ప్రతిపాదిస్తూ, బలపరుస్తూ ఎమ్మెల్యేలు సంతకాలు చేయకపోవడంతో తిరస్కరించామన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి వద్దిరాజు రవిచంద్ర దాఖలు చేసిన రెండు సెట్లు సక్రమంగా ఉన్నాయని తెలిపారు. నామినేషన్ల పరిశీలనకు ఈ నెల 23 వరకు గడువు ఉండగా, అదేరోజు సాయంత్రం టీఆర్ఎస్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు డిక్లరేషన్ అందజేయనున్నారు.
తెలంగాణలో రెండు రాజ్యసభ నామినేషన్ల తిరస్కరణ
- తెలంగాణం
- May 21, 2022
లేటెస్ట్
- రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మన మనుగడకే ప్రమాదం : హరగోపాల్
- రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నరు: మోదీ, బీజేపీపై సోనియా ఫైర్
- పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం : రోనాల్డ్ రోస్
- ఆదిలాబాద్ రిమ్స్ లో సూపర్ సేవలు షురూ
- మూడో దశలో 63 శాతం
- రాత్రంతా వారణాసిలోనే కేకేఆర్ టీమ్..
- వానలోనే కిషన్ రెడ్డి ప్రచారం
- సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
- తెలంగాణలో అకాల వర్షంతో ఆగమాగం
- ఫెడెక్స్ నుంచి కొరియర్ వచ్చిందని.. రూ.91.64 లక్షలు కొట్టేశారు
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు