
సికింద్రాబాద్,వెలుగు : హత్య కేసుల్లో పకడ్బందీగా చార్జ్షీట్లు వేసి నిందితులకు శిక్ష పడేలా చేసిన ఇన్స్పెక్టర్లకు రాష్ర్ట డీజీపీ రివార్డులు, అప్రిసియేషన్సర్టిఫికెట్లను మంగళవారం అందజేశారు. బేగంపేట్ పోలీసుస్టేషన్ లో ఇన్స్పెక్టర్చిర్ర రామయ్య నందిగామలో..
మహంకాళి పీఎస్ లో ఇన్స్పెక్టర్పరశురామ్దుబ్బాకలో విధులు నిర్వహిస్తున్న కాలంలో మర్డర్కేసుల్లో అన్ని ఆధారాలతో కోర్టులో చార్జ్ షీట్ లు సమర్పించారు. దీంతో వీరికి డీజీపీ రివార్డుతో పాటు ప్రసంశపత్రాన్ని అందజేశారు.