రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

కడప జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకోన్న ఘటనలో నలుగురు మృతి చెందారు. చిన్నమండెం మండలం కేశాపురం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. మరొకరు చికిత్స పొందుతూ మరణించారు. మృతులను కడప జిల్లాకు చెందిన హర్షవర్ధన్, భూదేవి, బుజ్జిగా పోలీసులు గుర్తించారు. బెంగూళురు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

Road accident in kadapa district. 4 dead