రంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

రంగారెడ్డి జిల్లాలో దొంగల బీభత్సం

రంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మైలార్‎దేవ్‎పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కాటేదాన్‎లో పక్కపక్కనున్న దుకాణాల్లో అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారు. ఓ బియ్యం దుకాణంతో పాటు కూల్‎డ్రింక్స్ హోలోసేల్ షాపులో దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఉదయం షాపులు తెరవడానికి వచ్చిన యజమానులు.. షట్టర్లు పగలగొట్టి ఉండటంతో పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. ఈ రెండు దుకాణాల్లో కలిపి లక్ష రూపాయల వరకు నగదు చోరీ అయినట్లుగా గుర్తించారు. చోరీ అయిన ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.
 

For More News..

ఓయూలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల బందోబస్తు

పుష్ప డైలాగ్‎తో అదరగొట్టిన ‘ది గ్రేట్ కాళీ’