
చిన్న స్వామి స్టేడియంలో జరుగుతోన్న మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు.. చెన్నైని బ్యాటింగ్ కు ఆహ్వానించింది. గాయంతో బాధ పడుతున్న మగాలా స్థానంలో చెన్నై పతిరానాను జట్టులోకి తీసుకుంది. ధోనీ, కోహ్లీల జోడీని ఫీల్డ్ లో ఇదే చివరిసారి చూసే అవకాశం ఉండటంతో.. అభిమానులు స్టేడియానికి భారీగా తరలివచ్చారు. ఇరు జట్లు పాయింట్స్ టేబుల్ లో ముందుకు వెళ్లెందుకు ప్రయత్నిస్తుండటంతో.. ఈ మ్యాచ్ లో భారీ స్కోరు నమోదయ్యే అవకాశం ఉంది.
తుది జట్లు:
చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానే, మొయిన్ అలీ, అంబటి రాయుడు, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, MS ధోనీ(w/c), మతీషా పతిరణ, తుషార్ దేశ్పాండే, మహేశ్ తీక్షణ
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ప్లేయింగ్ XI): విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ (సి), మహిపాల్ లోమ్రోర్, గ్లెన్ మాక్స్వెల్, షాబాజ్ అహ్మద్, దినేష్ కార్తీక్ (w), హర్షల్ పటేల్, వనిందు హసరంగా, వేన్ పార్నెల్, విజయ్కుమార్ వైషాక్, మహ్మద్ సిరాజ్