కరోనా వైరస్ సోకి తమ రాష్ట్రంలో జర్నలిస్టులు చనిపోతే వారి కుటుంబాలకు రూ. 15 లక్షల ఆర్ధిక సాయం ఇస్తామని ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. కరోనా వ్యాప్తి పై ప్రజల్లో పూర్తి అవగాహన కల్పించడానికి మీడియా ఎంతగానో కృషి చేస్తోందన్నారు. జర్నలిస్టులు వార్తల సేకరణకు వెళ్లే సమయంలో కరోనా బారిన పడుతున్నారని తెలిపారు. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కొంతమంది జర్నలిస్టులు కరోనా బారిన పడడంతో వారికి సహాయంగా ఆయా ప్రభుత్వాలు చేయుత నిస్తున్నాయని చెప్పారు. గతంలో హర్యానా ప్రభుత్వం జర్నలిస్టులకు బీమా సౌకర్యం కూడా కల్పించింది.
కరోనాతో చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు రూ.15 లక్షలు: నవీన్ పట్నాయక్
- దేశం
- April 28, 2020
లేటెస్ట్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- TS TET Halltickets 2024: తెలంగాణ టెట్ హాల్ టికెట్లు విడుదల
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- ఏపీలో హింసపై ఈసీ సీరియస్... పల్నాడు, అనంతపురం ఎస్పీలపై వేటు
- మీ మసాలాలు వద్దు సామీ : దిగుమతులపై యూకే ఆంక్షలు
- జీఎస్టీ ఎగవేస్తే ఎవరినైనా ఉపేక్షించవద్దు : సీఎం రేవంత్ రెడ్డి
- లైంగిక వేధింపుల ఆరోపణలపై డీఎంహెచ్వో అరెస్టు
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- ICFAI యూనివర్సిటీ యాసిడ్ ఘటనపై పోలీసులు దర్యాప్తు
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి బిగ్ షాక్
Most Read News
- త్వరలో స్థానిక ఎన్నికలు
- హైదరాబాద్లో భారీ వర్షం .. ఉప్పల్లో మ్యాచ్ కష్టమే
- రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గుడ్ న్యూస్.. ఇక హెచ్ఎండీఏ పర్మిషన్లు ఈజీ
- హైదరాబాద్ లో కుండపోత వర్షం.. ఎవరూ బయటకు రావొద్దు
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- ఇక స్థానిక సమరం !.. జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలకు ఒకటే నోటిఫికేషన్
- Kevvu Karthik: జబర్దస్త్ కమెడియన్ కెవ్వు కార్తీక్ ఇంట విషాదం
- Sireesha Divorce: విడాకులు తీసుకున్న సీరియల్ నటి శిరీష.. సోషల్ మీడియా పోస్ట్ వైరల్
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు