హైదరాబాద్, వెలుగు: దగ్లు, జలుబు వంటి లక్షణాలున్న ఇన్ప్లూయెంజా బాధితులకు ఆర్టీపీసీఆర్ టెస్టు చేయాలని హెల్త్ డిపార్ట్మెంట్ ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు శ్వాస సమస్యలున్నోళ్ల శాంపిళ్లను సేకరించి ఆర్టీపీసీఆర్ విధానంలో నిర్ధారించాలని పబ్లిక్హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు మంగళవారం ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, బస్తీ దవాఖాన్లు, ఏరియా ఆస్పత్రులు, టీచింగ్ ఆస్పత్రులకు ఈ లక్షణాలతో ఓపీకి వస్తే కరోనా టెస్టు చేయాల్సిందేనన్నారు. ఇతర దేశాల నుంచి వస్తున్నోళ్లలో 2 శాతం మంది నుంచి శాంపిల్స్ తీసి ఆర్టీపీసీఆర్ చేయాలన్నారు. ఆశాలు, ఏఎన్ఎంలు ఇంటింటికి తిరిగి కరోనా లక్షణాలు ఉన్నోళ్లందరినీ టెస్టులకు పంపాలన్నారు.
దగ్గు, జలుబు ఉన్నోళ్లకు ఆర్టీపీసీఆర్
- తెలంగాణం
- June 15, 2022
లేటెస్ట్
- రసాయనాలతో మగ్గబెట్టే పండ్లతో ప్రమాదం
- డ్రోన్ల ద్వారా జీఐఎస్ సర్వే .. ప్రాపర్టీ ట్యాక్స్ ను పక్కాగా రాబట్టేలా GHMC ప్లాన్
- రాజ్యాంగాన్ని రక్షించుకోకపోతే మన మనుగడకే ప్రమాదం : హరగోపాల్
- రాజకీయ స్వార్థం కోసం ద్వేషం పెంచుతున్నరు: మోదీ, బీజేపీపై సోనియా ఫైర్
- పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశాం : రోనాల్డ్ రోస్
- ఆదిలాబాద్ రిమ్స్ లో సూపర్ సేవలు షురూ
- మూడో దశలో 63 శాతం
- రాత్రంతా వారణాసిలోనే కేకేఆర్ టీమ్..
- వానలోనే కిషన్ రెడ్డి ప్రచారం
- సెల్ఫీ సరదా ప్రాణం తీసింది
Most Read News
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- ఉద్యోగులకు వార్నింగ్ ఇచ్చిన ఈసీ..
- హైదరాబాద్ లో వర్ష బీభత్సం.. ట్రాఫిక్ జాం
- కలికాలం.. భోజనంలో స్వీట్స్ లేవని.. పెళ్లి రద్దు..
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు