కొత్తపల్లి, వెలుగు : భూసమస్యతో నాలుగు రోజుల కింద కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్అనుబంధ గ్రామం ఐలోనిపల్లికి చెందిన రైతు ఎనుగుల మల్లేశం (55) ఆత్మహత్య చేసుకోగా... అతడు మంత్రి గంగుల కమలాకర్కు రాసినట్టుగా చెబుతున్న ఓ సూసైడ్ నోట్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. మల్లేశం గురువారం కొత్తపల్లి తహసీల్దార్ ఆఫీసు ముందు పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. చనిపోయేముందు మంత్రి గంగుల కమలాకర్కు సూసైడ్ నోట్ రాసినట్టుగా తెలుస్తోంది. అందులో ‘గంగుల కమలాకర్ సార్ కు... నేను మల్లేశం..నా భూసమస్య పరిష్కరించాలని రెండేండ్ల నుంచి తహసీల్దార్, కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా.. నాలుగు సార్లు ప్రజావాణిల అప్లికేషన్ ఇచ్చిన. కానీ, ఏ పని చేయడం లేదు. అందుకని బాధతో చావాలని పురుగుల మందు తాగుతున్నా. నా పిల్లలకు న్యాయం చేయాలని కోరుకుంటూ సచ్చిపోతున్నా’ అని అందులో రాశాడు. అయితే ఈ లెటర్ మల్లేశం రాసిందేనని కొంతమంది చెబుతుండగా అతడి కుటుంబసభ్యులు మాత్రం నోరు విప్పడం లేదు.
మంత్రి గంగులకు.. రైతు మల్లేశం సూసైడ్ నోట్
- కరీంనగర్
- April 17, 2023
మరిన్ని వార్తలు
-
బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది.. మంత్రి శ్రీధర్ బాబు..
-
బీజేపీకి దమ్ముంటే కాళేశ్వరం అవినీతిపై విచారణ చెయ్యాలె : ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
-
ఉద్యోగ కల్పన కాంగ్రెస్తోనే సాధ్యం : మక్కన్సింగ్ రాజ్ఠాకూర్
-
ఎన్నికల తర్వాత గ్యారంటీలన్నింటినీ అమలుచేస్తాం : శ్రీధర్బాబు
లేటెస్ట్
- 23 జాతుల కుక్కలపై తమిళనాడు ప్రభుత్వం నిషేధం
- మోదీ ధనవంతుల కోసం, కేసీఆర్ కాంట్రాక్టర్ల కోసం పని చేశారు : వివేక్ వెంకటస్వామి
- బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి వెళ్ళింది.. మంత్రి శ్రీధర్ బాబు..
- ఒక్క రేషన్ కార్డు ఇవ్వని ఘనత బీఆర్ఎస్ పార్టీది : గడ్డం వంశీ కృష్ణ
- రెయిన్ ఎఫెక్ట్.. నిలిచిపోయిన పంజాబ్, బెంగళూరు మ్యాచ్
- అప్పుడు గుర్రాలు కదా : సమాధుల తవ్వకాల్లో 2 వేల 500 ఏళ్ల నాటి హెల్మెట్ దొరికింది..!
- తెలంగాణ ప్రజలకు రాహుల్ గాంధీ .. క్షమాపణ చెప్పాలె : ఎమ్మెల్యే హరీష్ రావు
- హెల్త్ అలెర్ట్: ప్రోటీన్ సప్లిమెంట్లతో రిస్క్.. ప్రోటీన్ పౌడర్లను వాడొద్దు:ICMR
- T20 World Cup 2024: కెప్టెన్గా హసరంగా.. లంకేయుల ప్రపంచ కప్ జట్టు ప్రకటన
- T20 World Cup: భారత్, పాక్ మ్యాచ్కు 30 రోజులే.. స్టేడియం ఎలా ఉందంటే..?
Most Read News
- SRH vs LSG: పొట్టు పొట్టు కొట్టిన సన్రైజర్స్ ఓపెనర్లు.. 10 ఓవర్లలోపే మ్యాచ్ ఫినిష్
- హైదరాబాద్లో మళ్లీ మొదలైన వాన
- బాచుపల్లి ఘటనలో ఆరుగురు అరెస్ట్..
- 24 గంటలుగా కరెంట్ లేదు: చందానగర్ సబ్స్టేషన్ ముందు స్థానికుల ఆందోళన
- మెదక్ నుంచి గుంటూరుకు తరలిస్తున్న రూ.8 కోట్ల నగదు పట్టివేత
- పోలింగ్ కోసం తెలంగాణ-ఏపీ మధ్య ప్రత్యేక రైళ్లు
- Actress Swathi: ఛీ.. నీ బతుకు.. కలర్స్ స్వాతిపై షాకింగ్ కామెంట్ చేసిన నెటిజన్
- మధురానగర్లో సాఫ్ట్వేర్ ఫ్యాకల్టీ దారుణ హత్య
- ఏం ఆటయ్యా అది : కెఎల్ రాహుల్ పై లక్నో ఓనర్ ఆగ్రహం.. వీడియో వైరల్
- PBKS vs RCB: ఐపీఎల్లో ఆసక్తికర సమరం.. ఓడిన జట్టు ప్లే ఆఫ్ నుంచి ఔట్