కరోనా ప్రభావంతో విద్యా సంస్థలు తెరిచేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఫీజులు ఎక్కువగా తీసుకుంటున్న ప్రైవేట్ స్కూల్స్ కు మెమోలు ఇస్తున్నామన్నారు. కరోనా కారణంగా 67 లక్షల మందికి పైగా స్టూడెంట్స్ ను పై తరగతులకు ప్రమోట్ చేసామన్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో టీచర్స్ , స్టూడెంట్స్ అనుసంధానం కోసం 48 వేల వాట్స్ అప్ గ్రూప్ లు ఏర్పాటు చేసామని తెలిపారు.
చెరువులో తేలిన కవలలు..ఒడ్డున అపస్మారక స్థితిలో మరో ఇద్దరు..
రవికిషన్ వ్యాఖ్యలు సిగ్గు చేటు..ఒకరిద్దరి వల్ల ఇండస్ట్రీని నిందిస్తారా?