భారత షట్లర్ సైనా నెహ్వాల్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. నేటి నుండి థాయిలాండ్ ఓపెన్ సూపర్-1000 ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్వాహకులు క్రీడాకారులందరికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో భారత్ ఎస్ షట్లర్ సైనా నెహ్వాల్కు కరోనా సోకినట్టు తేలింది. కరోనా వైరస్ కారణంగా దాదాపు 10 నెలలపాటు ఇంటికే పరిమితమైన సైనా థాయిలాండ్ ఓపెన్లో పాల్గొందామని సిద్ధమైన సమయంలో సైనాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తొలి రౌండ్లో మలేసియాకు చెందిన షట్లర్ కిసోనా సెల్వడురేతో సైనా తలపడాల్సి ఉంది. అయితే కరోనా పాజిటివ్గా తేలడంతో ఆమెను టోర్నమెంట్ నుంచి తప్పుకోవాలని బీడబ్ల్యూఎఫ్ కోరింది. సైనాతోపాటు మరో భారత షట్లర్ ప్రణయ్ కూడా కోవిడ్ బారిన పడ్డాడు. కాగా వీరిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అయితే కొద్ది రోజుల క్రితమే సైనా కరోనా నుండి కోలుకోగా, ఇప్పుడు ఆమెకు మళ్ళీ పాజిటివ్ రావడం ఆందోళన రేకెత్తిస్తుంది.
సైనా నెహ్వాల్కు కరోనా పాజిటివ్.. థాయిలాండ్ ఓపెన్ నుంచి అవుట్
- ఆట
- January 12, 2021
లేటెస్ట్
- తాగునీటి గండం నుంచి..గట్టెక్కేనా
- అసెంబ్లీ ఎన్నికల ఖర్చు రూ.701.11 కోట్లు
- సఖి సెంటర్ లో బాధితులకు భరోసా కరువు
- మే 20న టీఎస్ ఈసెట్ రిజల్ట్
- ఎప్సెట్లో పూలే గురుకుల విద్యార్థుల హవా
- అధికారుల తీరుపై గరం గరం
- కేసీఆర్, పల్లా జైలుకెళ్లడం ఖాయం
- కేసీఆర్ తన ఎమ్మెల్యేలనే కాపాడుకోలేకపోతున్నరు : కిషన్రెడ్డి
- ఎమ్మెల్సీ ఎన్నికల సందడి
- కేబినెట్ భేటీ వాయిదా.. ఈసీ నుంచి రాని అనుమతి
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- Sai Pallavi: అరుంధతి పాటకి సాయి పల్లవి మెస్మరైజింగ్ డాన్స్.. వైరల్ అవుతున్న వీడియో
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!