యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టిన సమంత

యూట్యూబ్ ఛానెల్స్ పై కేసు పెట్టిన సమంత

సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేసిన యూట్యూబ్ ఛానెల్స్ పై  కోర్టుకెళ్లారు సమంత. తన పరువుకు నష్టం వాటిల్లే విధంగా వివరించిన మూడు యూట్యూబ్ ఛానల్స్ పై కూకట్ పల్లి కోర్టులో పరువు నష్టం దావా కేసు వేశారు. సమంత తరుపున హైకోర్ట్ లాయర్ బాలాజీ వాదనలు వినిపించనున్నారు. సమంత, నాగచైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత వారిపై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారాలు జరిగాయి.