
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనారిటీ గురుకుల స్కూల్లో5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. బుధవారం అడ్మిషన్లకు సంబంధించిన ప్రచార పోస్టర్ను కలెక్టర్ క్రాంతి ఆవిష్కరించారు.
మైనార్టీ స్టూడెంట్స్ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అధికారులు, జిల్లా మైనారిటీ గురుకుల స్కూల్హెచ్ ఎంలు పాల్గొన్నారు.