
సికింద్రాబాద్, వెలుగు : వచ్చే నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మహంకాళి ఏసీపీ సర్దార్సింగ్, ఇన్స్పెక్టర్ పరశురాం, ట్రాఫిక్ఇన్స్పెక్టర్ఉమాశంకర్సోమవారం ఆలయ పరిసరాలను పరిశీలించారు.
క్యూలైన్ల వివరాలను ఆలయ ఈఓను అడిగి తెలుసుకున్నారు. బోనాల ఉత్సవాలను అందరి సహకారంతో విజయవంతం చేస్తామని తెలిపారు.