అనారోగ్యంతో శేఖర్ కమ్ముల తండ్రి మృతి

అనారోగ్యంతో శేఖర్ కమ్ముల తండ్రి మృతి

ప్రముఖ దర్శకులు శేఖర్ కమ్ముల ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి కమ్ముల శేషయ్య (89) చనిపోయారు. అనారోగ్యంతో కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన శేషయ్య.. ఆరోగ్యం విషమించడంతో శనివారం ఉదయం 6 గంటలకు మరణించారు. శేషయ్య అంత్యక్రియలు ఈ రోజు సాయంత్రం బన్సీలాల్ పేట స్మశాన వాటికలో జరగనున్నట్లు సమాచారం. శేఖర్ కమ్ముల తండ్రి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలియజేశారు.

For More News..

అక్కాచెల్లెళ్లపై ఎనిమిది మంది అత్యాచారం

వీడియో: ఆవు మాంసం తరలిస్తున్నాడని.. తల మీద సుత్తితో కొట్టి..

రెండు మిని ఫ్లైట్స్ ఢీ.. స్పాట్లోనే అందరూ మృతి