బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ పఠాన్ మూవీకి నిరసన సెగ తగిలింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీలో కాషాయ రంగును అవమానించారని.. మూవీని బ్యాన్ చేయాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే బీహార్, అసోంలలో షోలను కూడా అడ్డుకున్నారు. తాజాగా మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని సప్నా సంగీత థియేటర్ ఎదుట ఓ హిందూ సంస్థ నిరసన తెలిపింది. దీంతో 9గంటల షోను రద్దు చేశారు. కాగా హిందూ సంఘాల ఆందోళనల నేపథ్యంలో పఠాన్ మూవీ రిలీజైన థియేటర్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మూవీకి సంబంధించి రికార్డు స్థాయిలో టికెట్లు అమ్ముడయ్యాయి. దీపిక పదుకొణె హీరోయిన్గా నటించిన ఈ మూవీకి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా.. మరో ప్రధాన పాత్రలో బాలీవుడ్ స్టార్ జాన్ అబ్రహం నటించాడు. శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లే అందించగా.. ప్రముఖ యష్ రాజ్ ఫిల్మ్స్ బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు.
షారుఖ్ పఠాన్ మూవీకి నిరసన సెగ.. షో రద్దు
- టాకీస్
- January 25, 2023
మరిన్ని వార్తలు
-
పిఠాపురానికి మెగా మేనల్లుడు..పవన్ కోసం మూడు రోజుల ప్రచారం..
-
NTR 31: ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ.. తారక్ బర్త్ డేకి బద్దలయ్యే అప్డేట్?
-
Kamal Haasan, Lingusamy: కమల్పై దర్శకుడు లింగుస్వామి ఫిర్యాదు.. కారణం ఏంటో తెలుసా?
-
Double Ismart: రామ్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. రూమర్స్కి చెక్ పెట్టిన ఇస్మార్ట్ టీమ్
లేటెస్ట్
- రైతుల రుణం తీర్చుకోకపోతే ఈ జన్మ వృథా: సీఎం రేవంత్
- IPL 2024: డేవిడ్ వార్నర్ 70 శాతం భారతీయుడు: ఆస్ట్రేలియా క్రికెటర్
- షాకింగ్ : 86 ఏళ్ల భర్త.. 85 ఏళ్ల భార్యను చంపాడు.. కారణం తెలిస్తే
- బ్రేకింగ్: కిడ్నాప్ కేసులో పోలీసుల అదుపులోకి ఎమ్మెల్యే రేవణ్ణ
- డీకే అరుణ ఢిల్లీ దొంగలకు సద్దులు మోస్తూ.. నన్ను పడగొట్టాలని చూస్తుంది: సీఎం రేవంత్
- Weather Alert: ఏపీ ప్రజలు జాగ్రత్త.. ఆదివారం తీవ్ర వడగాలులు
- Cyber Crime : స్క్రీన్ షాట్ మనీ స్వైపింగ్ స్కాం బయటపెట్టిన మహిళ
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- నిప్పుల కుంపటి : తెలంగాణ భగభగ.. జగిత్యాల, కరీంనగర్ లో 46.8 డిగ్రీలు
- ముస్లిం రిజర్వేషన్లపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు..
Most Read News
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన
- Health Alert: బ్రెయిన్ స్ట్రోక్ ఇలా కూడా వస్తుందా... జాగ్రత్త
- T20 World Cup 2024: ప్రపంచ కప్ జట్టును ప్రకటించిన అమెరికా.. అన్ని దేశాల వారికి చోటు
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- పాకిస్థాన్ ఫస్ట్ మూన్ మిషన్ చైనాలో లాంచ్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- రోహిత్ వేముల కేసులో కీలక మలుపు: రీఓపెన్ చేయాలని డీజీపీ ఆదేశం
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..