మంత్రులు ఈటెల, జగదీష్ లకు స్పీకర్ చురకలు

మంత్రులు ఈటెల, జగదీష్ లకు స్పీకర్ చురకలు

అసెంబ్లీలో కోవిడ్ రూల్స్ పాటించని మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డిలకు  చురకలంటించారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.  కోవిడ్ రూల్స్ పాటించకుండా  సభా సమయంలో ఈటెల పక్కన ఉన్న నో-సీటింగ్ ఛైర్ లో మంత్రి జగదీష్ రెడ్డి  వచ్చి కూర్చున్నారు. మంత్రులను గమనించిన స్పీకర్ నో-సీటింగ్ సీట్ లో కూర్చోవద్దన్నారు. స్పీకర్ హెచ్చరికతో వెంటనే ఈటెల దగ్గర నుంచి వెళ్లిపోయారు మంత్రి జగదీష్ రెడ్డి. సభలో సభ్యులందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు స్పీకర్.

కరోనా పంజా.. ఒకే రోజు 95,735 కేసులు..1172 మరణాలు

విశాఖ: వరహ నదిలో బోల్తాపడ్డ బస్సు

తలకాయ లేని ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదు