సభలో కన్నీరు పెట్టుకున్నస్పీకర్ పోచారం

సభలో కన్నీరు పెట్టుకున్నస్పీకర్ పోచారం

బాన్సువాడ  నియోజకవర్గ  అభివృద్ధి కోసం కష్టపడుతున్నా  తనపై కొందరు  ఆరోపణలు చేస్తున్నారని  అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి  కన్నీరు పెట్టుకున్నారు. కోటగిరి మండలం హంగర్లలో డబుల్ బెడ్ ఇండ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న పోచారం.. సభలోనే ఆవేదన వ్యక్తం  చేశారు. నిధులు  సరిపోక  కాంట్రాక్టర్లు  ముందుకు  రాకపోయినా… బతిమిలాడి పనులు చేయిస్తున్నానని తెలిపారు స్పీకర్ పోచారం.  అయినా తనపై ఆరోపణలు చేయడం బాధిస్తుందన్నారు.

see more news

భారత్ లో 2,56,611 కరోనా కేసులు..7135 మరణాలు

పర్సనల్‌‌ వెహికల్స్‌‌కు దేశమంతా ఒకే రోడ్‌‌ ట్యాక్స్‌‌!

ఆధార్ ​కార్డు తెస్తెనే నర్సన్న దర్శనం