బీఎడ్ నిబంధనలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం.ఇప్పటి వరకు BA, BCOM,BSC కోర్సులు చదివిన వారే బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్(B.Ed ) చేరే అవకాశం ఉంది. అయితే..ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారు కూడా B.Ed లో చేరవచ్చు. BCA,BBM,BA (ఓరియంట్ లాంగ్వేజెస్) BBA, BTech చేసిన వారు కూడా B.Ed చేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా డిగ్రీల్లో 50% మార్కులు సాధించి ఉండాలని ఉత్తర్వుల్లో తెలిపింది. SC,ST,BC అభ్యర్థులకు 40% మార్కులు ఉంటే B.Ed చేసేందుకు అర్హులుగా ప్రకటించింది.
ఈ కోర్సులు చేసిన విద్యార్థులు కూడా బీఎడ్ చేయవచ్చు
- హైదరాబాద్
- June 13, 2021
లేటెస్ట్
- అఖండ ప్రతిభావంతుడు తాతినేని రామారావు
- పైపైకి పసిడి రేటు.. తులం రూ.74వేలకు దాటి
- ఫిక్స్డ్ డిపాజిట్ల వడ్డీ రేట్లలో మార్పులు
- ప్రజా అధికారం కోసం సమాజ్ వాది పోరాటం
- ఇజ్రాయెల్ ప్రతీకార దాడి!.. ఇస్ఫహాన్ సిటీపై డ్రోన్లను కూల్చేసిన ఇరాన్
- తేదీ ముంచుకొస్తున్నా...తేలని ప్రజా ఎజెండా!
- బీఆర్ఎస్కు దూరమైన ఐసీడీఎంఎస్ పదవి
- మానుకోట కాంగ్రెస్ కంచుకోట
- గాలివాన బీభత్సం.. భారీగా పంటనష్టం
- కార్మికులు ఎటువైపో..? .. ఎంపీ ఎన్నికల్లో ఇండస్ట్రియల్ ఓటర్లే అధికం
Most Read News
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024స్పెషల్: హనుమాన్ దీక్ష.. ఆరోగ్య రక్ష
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి