పర్వతగిరి(ఐనవోలు), వెలుగు: తమ స్కూల్లో టీచర్లు లేరని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, విద్యాశాఖ కమిషనర్ దేవసేనకు స్టూడెంట్స్గురువారం పోస్టు కార్డులు రాశారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలో స్కూల్లో 468 మంది స్టూడెంట్స్ఉన్నారు. 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు 8మంది టీచర్లుండగా, 6నుంచి 10వ తరగతి వరకు ఒక్క టీచర్ ఉండగా ఎస్ఎంసీ( స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ) చైర్మన్ పొన్నాల రాజు, స్థానికులు కలిసి కొద్ది రోజులుగా ప్రైమరీ టీచర్లను హైస్కూల్ స్టూడెంట్స్కు చెప్పిస్తున్నారు. ప్రైమరీ స్టూడెంట్లకు ప్రైవేటు టీచర్లను ఏర్పాటు చేశారు. దీంతో స్కూల్కు ఏడుగురు స బ్జెక్టు టీచర్లు, హెడ్మాస్టర్, పీఈటీ అవసరముందని స్టూడెంట్లు పోస్టు కార్డులు రాశారు.
సీఎం సార్..మా స్కూల్కు టీచర్లు కావాలి
- తెలంగాణం
- January 7, 2022
లేటెస్ట్
- వెంకట్రామిరెడ్డిని డిస్ క్వాలిఫై చేయండి.. సీఈఓకు రఘనందన్ రావు ఫిర్యాదు
- కేంద్రం సాయం కోరలేదేం: కిషన్ రెడ్డిపై కోదండరెడ్డిఫైర్
- ప్రమాదాల నివారణ ఎలా?.. హైదరాబాద్–విజయవాడ హైవేపై 17 బ్లాక్ స్పాట్స్
- అమెరికాలో రోడ్డు ప్రమాదం... హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి
- ఫ్రీ బస్ వద్దా?.. హాట్ టాపిక్ గా మారిన ప్రధాని కామెంట్లు
- కిషన్ రెడ్డి మాట తప్పు .. బీఆర్ఎస్ అంతరించదు .. విజయశాంతి ఆసక్తికర ట్వీట్
- Criminal Justice Season 4: సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సీజన్ 4 వచ్చేస్తోంది..అనౌన్స్మెంట్ వీడియో అదిరింది
- IPL 2024: బెంగుళూరు చేతిలో ఓడినా ప్లేఆఫ్కు CSK.. పూర్తి లెక్కలివే
- Exports Record: 778 బిలియన్లకు చేరిన భారత్ ఎగుమతులు
- దశాబ్దాలుగా దేశ ప్రజలను దోచుకున్నారు: అమిత్ షా ఫైర్
Most Read News
- మోహిని ఏకాదశి మే 19న మూడు యోగాల కలయిక ..ఆ రోజు ఏం చేయాలంటే..
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- ఆరోగ్య బీమా పాలసీలను రద్దు చేసిన HDFC :పాలసీదారులపై ప్రభావం చూపుతుందా?
- తెలంగాణలో భూముల విలువ పెంపు!
- కొత్త జిల్లాలపై మొదలైన చర్చ
- బతకనీయరా: కోవీషీల్డ్ కంటే కోవ్యాగ్జిన్ టీకా మరింత డేంజర్ అంట..!
- Mohini ekadashi 2024: మోహిని ఏకాదశి రోజున ఈ వస్తువులు దానం చేస్తే ఏం జరుగుతుందో తెలుసా...
- రైతుల నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన్రు
- ఉప్పల్ మ్యాచ్ రద్దు.. ప్లేఆఫ్స్ వెళ్లిన సన్ రైజర్స్ హైదరాబాద్
- కుండపోత వాన