నారాయణపేట: జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తండ్రి కొడుకులు పురుగుల మందు త్రాగి ఆత్మహత్య యత్నం చేశారు. వీరు నారాయాణపేట మండలం శాంసన్ పల్లి గ్రామానికి చెందిన రైతులు నాగప్ప, రాజు గా గుర్తించారు. వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగిన వీరు తాము చనిపోతున్నామని.. తమ పొలం సమస్య తీరలేదు కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నామని అక్కడున్న వారికి చెప్పి వరండాలోనే కుప్పకూలిపోయారు. భూ వివాదంలో వీఆర్వో డబ్బులు తీసుకున్నా పనిచేయలేదని.. భూమి సమస్య కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేకపోయిందనే మనస్తాపంతో చనిపోతున్నామన్నారు. వీరిని వెంటనే నారాయణపేట ఆసుపత్రికి తరలించారు. పవర్ ఫుల్ పురుగుల మందు తాగడంతో పరిస్థితి విషమంగానే ఉందని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.
నారాయణపేట కలెక్టరేట్ ఎదుట తండ్రీ కొడుకుల ఆత్మహత్యాయత్నం
- తెలంగాణం
- August 31, 2020
లేటెస్ట్
- ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి : హనుమంత్ జెండగే
- ఖమ్మం కార్పొరేషన్ కాంగ్రెస్ కైవసం!
- తలాపున గోదారి ఉన్నా ధర్మపురికి సాగునీరు ఇయ్యలే : అడ్లూరి లక్ష్మణ్
- ఆపరేషన్ పాలమూరు.. రెండు పార్లమెంట్ స్థానాలను దక్కించుకునేలా ప్రధాన పార్టీల వ్యూహాలు
- సీఎం రేవంత్ -గడ్డం వంశీ | అమిత్ షాపై కేసు | కేసీఆర్ -ఫోన్ ట్యాపింగ్ | రాహుల్ నామినేషన్ | V6 తీన్మార్
- పేదల బతుకులపై ఎండదెబ్బ!
- వంశీకృష్ణను గెలిపిస్తే యువతకు ఉద్యోగాలు : వివేక్వెంకటస్వామి
- బీజేపీకి వేసే ప్రతి ఓటు రిజర్వేషన్లపై వేటు : సీఎం రేవంత్రెడ్డి
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ విఠల్ ఎన్నిక చెల్లదు : హైకోర్టు
- MI vs KKR: కోల్కతా చేతిలో ఓటమి.. టోర్నీ నుంచి నిష్క్రమించిన ముంబై
Most Read News
- ఆ గ్రామంలో అంతా అందమైన అమ్మాయిలే.. కాని వరుడు దొరకడం లేదంట..
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ పేరు
- Gold Rates : తగ్గిన బంగారం.. స్థిరంగా వెండి.. హైదరాబాద్లో ధరలు ఇలా
- మీరు గ్రేట్ : 4 నెలల్లో.. రూ.3 కోట్లు సంపాదించిన రైతు
- IPL 2024: దిక్కుతోచని స్థితిలో చెన్నై.. ఒక్క దెబ్బకు 5 గురు బౌలర్స్ ఔట్
- 22.5 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి భూమికి లేజర్ మెసేజ్
- ఆస్పత్రిని సీజ్ చేసిన అధికారులు
- పిల్లల టిఫిన్ బాక్సుల్లో గుడ్లు, చికెన్ పెట్టొద్దు.. పేరంట్స్కు స్కూల్ మెసేజ్
- కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి: సుప్రీం కోర్టు
- T20 World Cup 2024: ఆరేడుగురు మ్యాచ్ విన్నర్లు.. టీ20 ప్రపంచ కప్ 2024కు వెస్టిండీస్ జట్టు ప్రకటన