KCR
కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనే
సీఎం కేసీఆర్ వేల కోట్లు ఖర్చు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీయే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రన
Read Moreకేంద్రంలో, తెలంగాణలో వచ్చేది బీజేపీనే
కేసీఆర్ తో ఉద్యమంలో పాల్గొన్నందుకు లెంపలేసుకుంటున్నానని బీజేపీ సీనియర్ లీడర్ విజయశాంతి అన్నారు. 4వ విడత బీజేపీ బహిరంగ సభ కుత్భుల్లాపూర్ లో జరి
Read Moreప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ఏకం కావాలి
హైదరాబాద్: ప్రజల మధ్య విభజన సృష్టించే కుట్రలను సమిష్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఏర్పడిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. జేడీఎస్ పార్టీ అధినేత, కర
Read Moreప్రగతి భవన్ లో జాతీయ రాజకీయాలపై చర్చ
జాతీయ రాజకీయల్లోకి వెళ్తానని ప్రకటించాక సీఎం కేసీఆర్ ఇతర రాష్ట్రాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ హైదరాబాద్ సీఎం క్యాంప్ ఆఫీస్ లో కర్ణాటక
Read Moreఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు
కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు సదాశివపేట, వెలుగు : టీఆర్ఎస్ నిరంకుశపాలనకు ప్రజలు విసుగు
Read Moreరేపు మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు
సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని ప్రభుత్వ ప్రధ
Read More13 డిపోల మూసివేతకు ప్లాన్!
ఆర్టీసీ ప్రైవేట్కు! అద్దె బస్సులు పెంచుతున్న సర్కార్ పలు డిపోల మూత.. మరికొన్ని మూసేందుకు నిర్ణయం సంస్థలో వివిధ రకాల పనులూ ప్రైవేట్ ఏజె
Read Moreటీఆర్ఎస్సే నా ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసింది
హైదరాబాద్ లో తనపై పక్కా ప్రణాళికతోనే దాడికి ప్రయత్నించారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. టీఆర్ఎస్సే తన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం&nb
Read Moreతెలంగాణకు న్యాయం చేశాక.. దేశం గురించి ఆలోచించు
సీఎం కేసీఆర్ తొలుత ఇంట గెలిచి.. ఆ తర్వాత రచ్చ గెలిచే ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ సూచించారు. తెలంగాణలో ఎంతో
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లా సంక్షిప్త వార్తలు
నల్గొండ, వెలుగు : సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్నది ప్రజల కోరిక అని విద్యుత్&zwn
Read Moreగవర్నర్ ను అయినా అడుగడుగునా అవమానాలే
తెలంగాణ ప్రభుత్వంపై గవర్నర్ తమిళి సై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఈ మూడేళ్లలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని ఆవేదన
Read Moreఇతర రాష్ట్రాల్లో రైతులకు పైసలు పంచుతరా?
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన సీఎం కేసీఆర్.. బార్లు, బీర్ల తెలంగాణగా మార్చారని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల విమర్శిం
Read Moreఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు
ఇండియాకు ఉచిత కరెంట్ ఓ కొత్త నాటకం రాష్ట్రానికే దిక్కులేదు.. దేశానికి ఎలా ఇస్తడో..? సీఎం కేసీఆర్ ప్రకటనపై బీజీపీ కౌంటర్&zwnj
Read More