KCR

తెలంగాణ ప్రజలు ఎటువైపున్నరో తేలిపోయింది

నిజామాబాద్: గజినీ మహ్మద్ కంటే ఎక్కువగా బీజేపీ జాతీయ నాయకులు తెలంగాణపై దండయాత్ర చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ‘&lsq

Read More

50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు 

కరీంనగర్:  సీఎం కేసీఆర్ గిరిజనులకు కల్పిస్తానన్న 10 శాతం రిజర్వేషన్ కేవలం రాష్ట్ర స్థాయిలోనే వర్తిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దీన్ని

Read More

రెండేండ్ల పాటు ఆర్టీసీ కష్టాల్లో ఉంది

కల్లూరు, వెలుగు: ప్రభుత్వ రంగ సంస్థ ఆర్టీసీని కాపాడుకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్​ సూచించారు. కల్లూరులో ఏర్పాటు చేసిన కొత్త బ

Read More

దళిత బంధు మార్గదర్శకాలను విడుదల చేయకుండా కాలయాపన

దళిత బంధుకే మార్గదర్శకాలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు గిరిజనులను కూడా మోసం చేయాలని చూస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్ష

Read More

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి

బంజారా బంగ్లాలు కాదు... రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బంజారా ఆదివాసీల సంఘాలు ఆందోళనకు దిగాయి.  బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించి సీఎం కేసీఆర్ బయట

Read More

కాంగ్రెస్, కమ్యూనిస్టుల పోరాటం వెలకట్టలేనిది

అధికారంలోకి వచ్చాక విమోచన దినోత్సవాన్ని జరుపుతామని ఉద్యమంలో ప్రగల్భాలు పలికిన కేసీఆర్.. ఇప్పుడు మాట మార్చిండని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డ

Read More

దళిత బంధు పథకం చాలా బాగుంది

దళిత బంధు పథకం పై  నీతి అయోగ్ క‌మిటీ స‌భ్యులు ప్రశంసలు కురిపించారు.   హుజరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు అమలు తీరును &nbs

Read More

ఢిల్లీలో కూర్చొని మీడియాను తప్పుదారి పట్టించారు

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కలకలం రేపుతోంది. ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) హైదరాబాద్ నగరం సహా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆకస్మిక దాడులు నిర్వహిస్తోంది

Read More

కేసీఆర్ తో శంకర్‌ సింగ్‌ వాఘేలా భేటీ

తెలంగాణ సీఎం కేసీఆర్ తో గుజరాత్ మాజీ సీఎం శంకర్‌ సింగ్‌ వాఘేలా భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో జరుగుతున్న సమావేశంలో దేశ రాజకీయాలు, జాతీయ అ

Read More

పార్లమెంట్కు అంబేద్కర్ పేరుపై స్పందించిన జీవీఎల్

న్యూఢిల్లీ: పార్లమెంటు కొత్త భవనానికి రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పేరును పెట్టాలన్న కేసీఆర్ డిమాండ్ పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు

Read More

కేసీఆర్ వైఖరితో  ప్రగతిశీల శక్తులు ఏకమవుతున్నాయి

న్యూఢిల్లీ: కేసీఆర్ బీజేపీ వ్యతిరేక వైఖరి తీసుకున్నాక  ప్రగతిశీల శక్తులు ఏకమవుతున్నాయని సీపీఐ నాయకులు చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. సీపీఐ జాతీయ మహా

Read More

కేసీఆర్ను మించిన ఫాసిస్టు దేశంలో లేడు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈటలను అసెంబ్లీలోకి రానివ్వను, మాట్లా

Read More

విభజన అంశాలపై 26, 27 తేదీలలో మీటింగ్

ఢిల్లీ: ఏపీ విభజన చట్టంలోని అంశాల పై కేంద్ర హోం శాఖ ఈనెల 26, 27 తేదీలలో సమావేశం నిర్వహించనుంది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి నేతృత్వంలో ఈ భేటీ జరగనుంది.

Read More