Kishan Reddy

ప్రపంచానికి భారత్ ​ఇచ్చిన విలువైన కానుక యోగా

ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం 2014లో కేంద్రంలో కొలువుదీరిన తర్వాత భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, సనాతన జీవన వ్యవస్థపై ప్రత్యేక

Read More

దేశంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినయ్‌

ఎల్బీనగర్, వెలుగు: దేశంలో రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతు

Read More

తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కిషన్ రెడ్డి హామీ

తల్లిదండ్రులను కోల్పోయినా మీకు భారత మాత మీకు అండగా ఉంటుంది. రూ.10లక్షల రూపాయలు, నెలనెలా స్టైఫండ్, ఇతర అన్ని రకాల సహాయాలు అందజేస్తామని కేంద్ర మంత్రి కి

Read More

మూఢనమ్మకాలు నమ్మేవాళ్లు తెలంగాణను ఉద్ధరించలేరు

సాధువైన యోగి టెక్నాలజీని నమ్ముతుంటే అంధవిశ్వాసాలను నమ్మేవాళ్లు తెలంగాణను పాలిస్తున్నారని ప్రధాని మోడీ చురకలంటించారు. 21వ శతాబ్దంలోనూ సీఎం అంధ విశ

Read More

సమ్మక్క సన్నిధిలో రాష్ట్ర బీజేపీ నేతలు

మేడారం వన దేవతల దర్శనానికి వీఐపీలు క్యూ కట్టారు. సీఎం కేసీఆర్, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రేణుకా సింగ్, రాష్ట్ర మంత్రులు ఐకేరెడ్డి, గంగుల, తలసానితో

Read More

ఎంఎంటీఎస్ ఫేజ్–2 వచ్చేది ఎప్పుడు ?

ఏండ్లుగా తన వాటా ఇవ్వని రాష్ట్ర సర్కార్ రూ.543 కోట్లకు తెలంగాణ ఇచ్చింది రూ.129 కోట్లే నాలుగేండ్ల కిందనే వాటా చెల్లించిన రైల్వే ఫండ్స్​ లేక ము

Read More

పండుగల హడావిడిలో జాగ్రత్తలు మర్చిపోవద్దు

ప్రజలంతా కరోనా  జాగ్రత్తలు తప్పనిసరిగా  పాటించాలన్నారు కేంద్రమంత్రి  కిషన్ రెడ్డి. పండుగల హడావిడిలో జాగ్రత్తలు మర్చిపోవద్దన్నారు.  

Read More

కేసీఆర్ భాష సభ్యసమాజం తల దించుకునేలా ఉంది

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న కేసీఆర్ విచక్షణ కోల్పోయి కేంద్రమంత్రులను బూతులు తిడుతున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. కేంద్రమంత్రి కిష

Read More

చిన్నపిల్లలకు వ్యాక్సిన్స్ సిద్ధం చేస్తున్నాం

గాంధీ ఆస్పత్రిలో  పర్యటించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఆస్పత్రి లో సౌకర్యాలు పరిశీలించిన ఆయన.. ఆక్సిజన్ ప్లాంట్ పనితీరును ఆస్పత్రి సూపరింటెండె

Read More

ఈటలపై కేసీఆర్ కుటుంబం దాడి చేస్తోంది

ఈటల రాజేందర్ ను ఓడించేందుకు కేసీఆర్ కుటుంబం కంకణం కట్టుకుందని విమర్శించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. TRS ఎన్ని కుట్రలు చేసినా హుజురాబాద్ లో ఈటల గెలు

Read More

BJP-RSSపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం

BJP-RSSపై రాహుల్ గాంధీ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. తమకు రాజ్యాంగంపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. తమ పార్టీ ఎవరి గొంతును

Read More