Telugu news

కేసీఆర్ పాలన తాలిబాన్లను తలపిస్తోంది

వనపర్తి, వెలుగు: ఇచ్చిన హామీల్లో ఒక్కటన్నా సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మండిపడ్డారు. తన 8 ఏండ్ల పాలనలో కేసీఆర్ అన్ని వర్గాలను

Read More

గత పదేళ్లలో ఫస్ట్‌ టైమ్‌

దుబాయ్‌: ఫామ్‌లేమితో తాను మానసికంగా కుంగిపోయానని టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అంగీకరించాడు. ఆసియా కప్‌కు ముందు తీస

Read More

నేడు పాకిస్తాన్‌తో ఇండియా అమీతుమీ

అలాంటి అల్టిమేట్ క్రికెట్ ఫైట్‌‌‌‌‌‌కు మళ్లీ తెరలేచింది..! ఆసియా కప్​లో భాగంగా నేడు జరిగే పోరులో ఇండియా, పాకిస్తాన్​ అమీ

Read More

రాష్ట్రంలో 50లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నం

దుబ్బాక మండల కేంద్రంలో 1,804 మందికి నూతన ఆసరా పెన్షన్లను మంత్రి హరీష్ రావు పంపిణీ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత లబ్దిదారులకు నెలకు రూ.

Read More

పాకిస్తాన్‌కు మరో ఎదురుదెబ్బ

అసియా కప్ లో భాగంగా రేపు భారత్ తో జరగనున్న మ్యాచ్ కు ముందు పాకిస్తాన్ జట్టుకు పెద్ద షాక్ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా పేసర్ షాహిన్ ఆఫ్రిది జట్టుకు

Read More

బీజేపీ లీడర్ల పై మంత్రి కేటీఆర్ సెటైర్లు

తెలంగాణ బీజేపీ నేతల పై మంత్రి కేటీఆర్ మరొసారి సెటైర్లు వేశారు. వరంగల్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొనేందుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేడ

Read More

మా డీఎన్ఏలో భయానికి చోటేలేదు

రాంచీ: గిరిజనల డీఎన్ఏలో భయానికి  చోటు లేదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ స్పష్టం చేశారు. తానొక  గిరిజన బిడ్డనని.. శత్రువులకు భయపడే  

Read More

డైమండ్‌ లీగ్‌ అథ్లెటిక్స్‌లో నీరజ్ కు స్వర్ణం

ఒలంపిక్స్ ఛాంపియన్ నీరజ్ చోప్రా మరో చరిత్ర సృష్టించాడు. స్విట్జర్లాండ్‌లోని సుసానెలో జరిగిన డైమండ్ లీగ్ అథ్లెటిక్స్ లో స్వర్ణం సాధించాడు. దీంతో &

Read More

ప్రగతి భవన్ కు ఇతర రాష్ట్రాల రైతు సంఘాల నేతలు

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి విధానాలను తమ రాష్ట్రంలో కూడా అమలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలని డిమాండ్ చేస్తామని పలు రాష్ట

Read More

నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

హైదరాబాద్‌‌, వెలుగు: కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కు పోలీస్‌‌ రిక్రూట్‌‌మెంట్‌‌ బోర్డు ఏర్పాట్లు పూర్తి చే

Read More

తగ్గుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం

శ్రీరాంసాగర్​కు‘సిల్ట్’ ​కష్టాలు తగ్గుతున్న ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం సిల్ట్​ ను అరికట్టలేకపోవడంవల్ల   శ్రీరాంసాగర్​ ప్రాజ

Read More

గ్రూప్​ -1 కోసం టాపిక్స్​ ఎలా రివిజన్​ చేసుకోవాలి?

తెలంగాణలో తొలిసారి గ్రూప్​ -1  పరీక్షను అక్టోబర్​ 16న టీఎస్​పీఎస్సీ నిర్వహించనుంది. ప్రిలిమ్స్​ ఎగ్జామ్​కు ఇప్పటినుంచి సరిగ్గా 50 రోజుల సమయం మాత్

Read More