
CM KCR
సెప్టెంబర్ 20 నుంచి డీఎస్సీ దరఖాస్తులు ప్రారంభం..
హైదరాబాద్ : ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ (DSC-2023) సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ప్రారంభంకానుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, మున్
Read Moreబీఆర్ఎస్, ఎంఐఎం కలిసి బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయి : ఎమ్మెల్యే రాజాసింగ్
బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి తెలంగాణ రాష్ట్రంలో బోగస్ ఓట్లు సృష్టిస్తున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. ఒక్కో నియోజకవర్గంలో 70 వేల బోగస్ ఓట్లక
Read Moreగురుకుల హాస్టల్స్లో కనీస సదుపాయాలు ఎందుకు లేవు : తెలంగాణ హైకోర్టు
తెలంగాణలోని రెసిడెన్షియల్ హాస్టల్స్ లో ఫుడ్ పాయిజనింగ్ కేసులు నమోదవుతున్నాయని, సరైన సదుపాయాలు లేవంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ పై న్యాయస్
Read Moreకాంగ్రెస్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టి చెరువు ఈదినట్టే : మంత్రి హరీష్ రావు
రాష్ట్రంలో లక్షా 10 వేలకు పైగా ఉన్న రుణాలను త్వరలోనే మాఫీ చేస్తామని మంత్రి హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ వాళ్లు కొత్తగా మేనిఫెస్టో అంటూ బయలు దేరా
Read Moreఆరు గ్యారంటీలు కాదు.. కాంగ్రెస్ వస్తే 6 నెలలకో సీఎం మారతాడు: మంత్రి హరీష్ రావు
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కచ్చితంగా 6 నెలలకో ఆరుగురు ముఖ్యమంత్రిలు మాత్రం మారతారని మంత్రి హరీష్ రావు చురకలంటించారు. రెండు
Read Moreతెలంగాణపై మోదీ మరోసారి విషం కక్కారు: గుత్తా సుఖేందర్
తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గ
Read Moreమాకూ దళిత బంధు ఇవ్వండి.. లేకపోతే పూర్తిగా రద్దు చేయాండి: లబ్ధిదారులు
జగిత్యాల జిల్లాలో దళిత బంధు కోసం లబ్ధిదారులు రోడ్డెక్కారు. దళిత బంధులో అక్రమాలు జరుగుతున్నాయని.. అర్హులైన వారికి ఇవ్వడం లేదని మండిపడ్డారు. అధికార పార్
Read Moreగృహలక్ష్మి .. మహాలక్ష్మి ఒక్కరే!!
సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరీ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో అధికారం లోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ
Read Moreకాంగ్రెస్లో జోష్!.. 119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు
కాంగ్రెస్లో జోష్! 119 సెగ్మెంట్లలో సీడబ్ల్యూసీ సభ్యులు ఆరు గ్యారెంటీలపై విస్తృతంగా ప్రచారం తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా
Read Moreప్రగతి భవన్లో ఘనంగా వినాయక చవితి వేడుకలు
ప్రగతి భవన్లో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. గణనాథుడికి సీఎం కేసీఆర్, శోభమ్మ దంపతులు పూజలు నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో మం
Read Moreఅసెంబ్లీ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా బరిలో ఉంటా : రేఖానాయక్
నిర్మల్ జిల్లా : ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్ కు వార్నింగ్ ఇచ్చారు. రూ.2 కోట్ల 25 లక్షల ACDP (Assembly constituency de
Read Moreతెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తేదీలు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి తెల
Read Moreకాంగ్రెస్ పార్టీ హామీలన్నీ బోగస్ : మంత్రి జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ బోగస్ అని అన్నారు మంత్రి జగదీష్ రెడ్డి. ఆచరణ సాధ్యం కాని హామీలను తెలంగాణ ప్రజలెవరూ నమ్మరని చెప్పా
Read More