CM KCR

కాంగ్రెస్ అంటేనే దళారుల రాజ్యం : కేసీఆర్

తాండూరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.  ఓటు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉండే ఒకే ఒక్క అయుధం ఓటు వేసే ముందు అభ్య

Read More

కేసీఆర్.. కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు గంగపాలు చేశాడు : వివేక్ వెంకటస్వామి

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో తెలంగాణ ప్రజల లక్ష కోట్ల డబ్బును గంగపాలు చేశాడని.. తన కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడంటూ.. సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు

Read More

టీఎస్‌పీఎస్సీ బోర్డును ప్రక్షాళన చేస్తామని కేటీఆర్ చెప్పడం సిగ్గు చేటు

మంత్రి కేటీఆర్ టీఎస్‌పీఎస్సీ బోర్డును  ప్రక్షాళన చేస్తామని చెప్పడం సిగ్గు చేటని అన్నారు ఓయూ స్టూడెంట్లు.. రాష్ట్రంలో అన్ని పేపర్లు లీకైనా ఎం

Read More

 గిరిజనులను పాలకులను చేసిన ఘనత కేసీఆర్​ది : ఎర్రబెల్లి దయాకర్​రావు 

పాలకుర్తి, వెలుగు : కాంగ్రెస్​కు ఓటేస్తే తెలంగాణలో చీకటి రాజ్యమేలుతుందని, ప్రజలు పాత రోజులను కొని తెచ్చుకోవద్దని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావు అన్నారు

Read More

మైనార్టీలను ఆదుకున్న ఏకైక వ్యక్తి కేసీఆర్ : హోం మినిస్టర్​  మహమూద్ అలీ

పరకాల, వెలుగు :   కేసీఆర్​ అధికారంలో ఉంటేనే మైనార్టీలకు మంచి జరుగుతుందని, ఇప్పటి వరకు మైనార్టీలను  ఆదుకున్నది ఒక్క కేసీఆరే అని  హోం మిన

Read More

గిరిజనులను మోసం చేసిన కేసీఆర్ : బలరాం నాయక్

హైదరాబాద్​, వెలుగు: గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని సీఎం కేసీఆర్​ అడుగడుగునా మోసం చేశారని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్​ విమర్శించారు. మంగళవ

Read More

హామీల అమలులో బీఆర్ఎస్ సర్కార్ ఫెయిల్ : కొలను హనుమంతరెడ్డి

జీడిమెట్ల, వెలుగు: హామీల అమలులో బీఆర్ఎస్ సర్కార్ పూర్తిగా విఫలమైందని కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి తెలిపారు. కుత్బుల్లాపూర్ గ్ర

Read More

కక్షపూరితంగానే కాంగ్రెస్​ నేతల ఇండ్లలో సోదాలు

భీమదేవరపల్లి, వెలుగు : కేంద్ర ప్రభుత్వం కక్షపూరితంగానే తమ నేతల ఇండ్లలో ఐటీ, ఈడీతో తనిఖీలు చేయిస్తున్నదని కర్నాటక మంత్రి బి.నాగేంద్ర, హుస్నాబాద్ కాంగ్ర

Read More

ఆడబిడ్డను బద్నాం చేస్తున్న బీజేపీని ఓడించాలి.. రోడ్ షోలో మంత్రి కేటీఆర్

బీఆర్‌‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి  లాస్య నందితను గెలిపించాలి కంటోన్మెంట్ సెగ్మెంట్​లో జరిగిన రోడ్ షోలో  మంత్రి కేటీఆర్ కంటోన

Read More

మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు ఏమాయే? : కేసీఆర్​ను ప్రశ్నించిన కర్నాటక మంత్రి

ముషీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్​కు మద్దతుగా ప్రచారం ముషీరాబాద్, వెలుగు: అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోగా మైనార్టీలకు 12 శాతం రిజర్వే

Read More

కాంగ్రెస్​కు​ ఎందుకు ఓట్లెయ్యాలె .. ఇందిరమ్మ రాజ్యంలో అభివృద్ధి లేదు : కేసీఆర్

70 సెగ్మెంట్లు తిరిగిన.. ఇంకో 30 తిరిగితే కాంగ్రెస్​ ఊడ్చుకుపోతది  ఆ పార్టీకి 20 సీట్లు రావు కానీ.. డజన్​ మంది సీఎంలున్నరు పట్టిలేని భట్టి

Read More

కేటీఆర్​కు ఓటమి భయం పట్టుకుంది : సామ రంగారెడ్డి

ఎల్​బీనగర్, వెలుగు: ఎన్నికల్లో ఓడిపోతామనే  భయంతో మంత్రి కేటీఆర్ నిరుద్యోగుల జపం చేస్తున్నాడని ఎల్​బీనగర్ సెగ్మెంట్ బీజేపీ అభ్యర్థి సామ రంగారెడ్డి

Read More

రూ. 9 వేల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం : అరికెపూడి గాంధీ

మాదాపూర్, వెలుగు: బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయని శేరిలింగంపల్లి సెగ్మెంట్ బీఆర్ఎస్ అభ్యర్థ

Read More