CM KCR

భద్రాచలం పర్యటనకు బయల్దేరిన సీఎం కేసీఆర్

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి నది వరద ముంపు ప్రాంతాలను ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. ముంపు పరిస్థితులు, ప్రజల కష్ట నష్టాలు తెలుసుకుని తగ

Read More

భద్రాచలానికి రోడ్డు మార్గాన బయలు దేరిన సీఎం కేసీఆర్

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న ప్రాంతాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు. కానీ.. వాతావరణం అనుకూలించని కారణంగా సీఎం ఏరియల్ సర్వే రద్దు అయ

Read More

కేసీఆర్ ఏరియల్ సర్వే షెడ్యూల్

భారీ వర్షాల నేపథ్యంలో వరద పరిస్థితిని సమీక్షించేందుకు వరంగల్ చేరుకున్న సీఎం కేసీఆర్.. రేపు ఉదయం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్

Read More

కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో సీఎం కేసీఆర్ బస

హన్మకొండలో కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాత్రి బస చేయనున్నారు. భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలతో మునిగిపోయిన పంట పొలాలు, వరద

Read More

కేంద్ర కక్షపూరిత వైఖరిపై పార్లమెంట్లో గళం విప్పాలి

తెలంగాణ పట్ల కేంద్రం అనుసరిస్తున్న కక్షపూరిత వైఖరిని తీవ్రంగా నిరసిస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో గళం విప్పాలని సీఎం కేసీఆర్  టీఆర్ఎస్ పార్లమెంట్ సభ్

Read More

ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ లీగల్ సెల్ గట్టిగా పోరాడాలి

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ లీగల్ టీం పటిష్టంగా ఉండాలని, ప్రతి కోర్టు పరిధిలోనూ పార్టీ వ్యవస్థ ఏర్పాటు కావాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. క

Read More

వరద బాధితులను ఆదుకోవడంతో ప్రభుత్వం విఫలం

జగిత్యాల : భారీ వర్షాల కారణంగా వేలాది ఎకరాల పంట నష్టం జరిగినా అంచనాలు రూపొందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. అ

Read More

కాళేశ్వరంపై కేసీఆర్ చెప్పేవన్నీ అబద్దాలే..

సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతోనే గోదావరి పరివాహక గ్రామాలు నీట మునిగాయని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. కమీషన్ల కోసమే కాళే

Read More

మరోసారి కరోనా బారినపడ్డ మంత్రి గంగుల

మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని గంగుల ట్విట్టర్ ద్వారా త

Read More

రేవంత్ రెడ్డి పైసలిచ్చి పీసీసీ పదవి కొనుక్కుండు

రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయ్యాక పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నాడని మంత్రి మల్లారెడ్ది అన్నారు. పైసలు ఇచ్చి పీసీసీ పదవిని కొనుక్కన్నాడని ఆరోపిం

Read More

లష్కర్​ బోనాలకు ఫుల్ సెక్యూరిటీ

హైదరాబాద్‌‌, వెలుగు: ఈ నెల 17 నుంచి జరగనున్న లష్కర్‌‌‌‌ బోనాలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. భక్తులు, వీఐపీ

Read More

బీజేపీ డబుల్‌‌‌‌ ఇంజన్‌‌‌‌ అంటే మోడీ, ఈడీ, జుమ్లా..హమ్లా

వరద వల్ల గోసపడుతున్న గోదావరి బేసిన్​ ప్రజలు నేషనల్​ పాలిటిక్స్​పై ఇతర  రాష్ట్రాల సీఎంలు, పార్టీల చీఫ్​లతో కేసీఆర్​ మంతనాలు రాష్ట్ర రాజకీయా

Read More

ట్రిపుల్ ఐటీపై కేసీఆర్ కక్షగట్టినట్లు వ్యవహరిస్తుండు

బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. కలుషిత ఆహారం కారణంగా వందలాది మంది విద్యార్థులు అస్వస

Read More