మంత్రి గంగుల కమలాకర్ మరోసారి కరోనా బారిన పడ్డారు. కరోనా లక్షణాలు ఉండడంతో టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని గంగుల ట్విట్టర్ ద్వారా తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారంత ఐసోలేషన్ లో ఉండాలని సూచించారు. అయితే హుజూరాబాద్ ఉపఎన్నిక సమయంలో కూడా గంగుల కరోనా బారిన పడ్డారు. మళ్లీ ఇప్పుడు ఆయనకు కరోనా సోకింది.
#Covid pic.twitter.com/OXodeqQoz1
— Gangula Kamalakar (@GKamalakarTRS) July 16, 2022