RS praveen kumar
చిన్నయ్యకు బీఫాం ఇచ్చినప్పుడే .. బీఆర్ఎస్ పతనం మొదలైంది : శేజల్
నస్పూర్, వెలుగు : మహిళలంటే గౌరవం లేని చిన్నయ్యకు బీఫాం ఇచ్చినప్పుడే బీఆర్ఎస్ పతనం మొదలైందని ఆరిజిన్ డెయిరీ సీఈవో బోడపాటి శేజల్ అన్నారు. గురువారం ఆమె మ
Read Moreసెక్రటేరియట్కు రాని ఏకైక సీఎం కేసీఆరే : పాండిచ్చేరి మాజీ సీఎం
బీఆర్ఎస్ సర్కారును ఓడగొట్టాలె కామారెడ్డిలో పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం కామారెడ్డి టౌన్, వెలుగు : గత ఎన్నికల్లో బీఆర్ఎస్ప్రభుత్వం ప్రజలకు ఇ
Read Moreదుర్గం చిన్నయ్యా.. ఖబడ్దార్!.. బెల్లంపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వినోద్ ఫైర్
సోషల్ మీడియాలో నాపై తప్పుడు పోస్టులు పెట్టిస్తవా? పరువునష్టం దావా వేస్తానని హెచ్చరిక బెల్లంపల్లి, వెలుగు : ఓటమి భయంతో బెల్లంపల్లి ఎమ్మెల్యే
Read Moreకేటీఆర్ ఐటీ మంత్రి అయినా.. సిరిసిల్ల బిడ్డలకు ఒక్క జాబ్ కూడా రాలే
రాజన్న సిరిసిల్ల, వెలుగు : కేటీఆర్ ఐటీ శాఖ మంత్రి అయినా సిరిసిల్ల యువతకుఒక్క ఐటీ జాబ్ కూడా కల్పించలేదని సిరిసిల్ల బీజేపీ ఎమ్యెల్యే అభ్యర్థి రాణీ
Read Moreజగిత్యాలలోట్రయాంగిల్ వార్.. జీవన్ రెడ్డితో ఢీ అంటున్న సంజయ్, శ్రావణి
అభివృద్ధి జపంతో జనంలోకి బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ క్యాండిడేట్ ప్రచారం ప్రజా సమస్యలు, బీసీ కార్డుతో బరిలోకి బీజేపీ అ
Read Moreఉద్యోగాల భర్తీపై చాలెంజ్కు సిద్ధమా?.. రాహుల్ గాంధీ, బీజేపీ నేతలకు కేటీఆర్ సవాల్
కాళేశ్వరం కామధేనువు.. రాజకీయాల కోసం విమర్శించొద్దు కాంగ్రెస్ పవర్లో ఉంటే.. ప్రజల పవర్ పోతది ఒక్కొక్కరి తలపై మోదీ రూ.5 లక్షల అప్పు మోపిండు
Read Moreబీఆర్ఎస్ సర్కారుది అవినీతి పాలన: జైరాం ఠాకూర్
హైదరాబాద్, వెలుగు: డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణలో డెవలప్ మెంట్ సాధ్యమని హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం జైరాం ఠాకూర్ అన్నారు. గురువారం బీజేపీ మీడియా పాయి
Read Moreసిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం: తీన్మార్ మల్లన్న
రాజన్న సిరిసిల్ల, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ను ఇంటికి సాగనంపే టైం వచ్చిందని తీన్మార్ మల్లన్న అన్నారు. సిరిసిల్లలో కే
Read Moreతెలంగాణలో అవినీతి రాజ్యం.. ఇకపై ధర్మయుద్ధం చేస్తం: పవన్ కల్యాణ్
నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలె పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నరని ఫైర్ భద్రాద్రి కొత్తగూడెం/సూర్యాపేట/చేగుంట,
Read Moreకేసీఆర్ పాలనకు టైమ్ ముగిసింది : పియూష్ గోయల్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు టైమ్ ముగిసిందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. అధికార పార్టీని ప్రజలు ఓడించబోతున్నారని త
Read Moreగాజు గ్లాసుతో గందరగోళం.. 8 స్థానాలు మినహా ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు
బీజేపీ అభ్యర్థుల పరేషాన్ హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తు గందరగోళాన్ని సృష్టిస్తోంది. గాజు గ్లాస
Read Moreకేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి : విజయశాంతి
యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రజలకు పిలుపు
Read Moreకాంగ్రెస్ పార్టీకేమా మద్దతు : తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘాల జేఏసీ
బషీర్ బాగ్, వెలుగు: ఈ ఎన్నికల్లో ఎరుకల జాతి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘాల జేఏసీ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 7 ల
Read More