RS praveen kumar

సిరిసిల్లలో కేకే మహేందర్ రెడ్డి గెలుపు ఖాయం: తీన్మార్ మల్లన్న

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌‌‌‌ను ఇంటికి సాగనంపే టైం వచ్చిందని తీన్మార్ మల్లన్న అన్నారు. సిరిసిల్లలో కే

Read More

తెలంగాణలో అవినీతి రాజ్యం.. ఇకపై ధర్మయుద్ధం చేస్తం: పవన్ కల్యాణ్

నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలు నెరవేరలె పేపర్ లీకేజీలతో నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నరని ఫైర్​ భద్రాద్రి కొత్తగూడెం/సూర్యాపేట/చేగుంట,

Read More

కేసీఆర్ పాలనకు టైమ్ ముగిసింది : పియూష్ గోయల్

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణలో కేసీఆర్ కుటుంబ పాలనకు టైమ్ ముగిసిందని కేంద్ర మంత్రి పియూష్ గోయల్ అన్నారు. అధికార పార్టీని ప్రజలు ఓడించబోతున్నారని త

Read More

గాజు గ్లాసుతో గందరగోళం.. 8 స్థానాలు మినహా ఇండిపెండెంట్లకు గ్లాసు గుర్తు

బీజేపీ అభ్యర్థుల పరేషాన్ హైదరాబాద్‌‌, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ‘గాజు గ్లాసు’ గుర్తు గందరగోళాన్ని సృష్టిస్తోంది. గాజు గ్లాస

Read More

కేసీఆర్ పాలనకు చరమగీతం పాడాలి : విజయశాంతి

యాదగిరిగుట్ట, వెలుగు : సీఎం కేసీఆర్  పాలనకు చరమగీతం పాడాలని కాంగ్రెస్  పార్టీ  స్టార్  క్యాంపెయినర్  విజయశాంతి ప్రజలకు పిలుపు

Read More

కాంగ్రెస్ పార్టీకేమా మద్దతు : తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘాల జేఏసీ

బషీర్ బాగ్, వెలుగు: ఈ ఎన్నికల్లో  ఎరుకల జాతి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెలంగాణ ఏకలవ్య ఎరుకల సంఘాల జేఏసీ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న 7 ల

Read More

నేడు ప్రియాంక, రేపు రాహుల్‌‌ రాక.. ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్‌‌ చేసిన కాంగ్రెస్‌‌

ప్రచారానికి ఇతర రాష్ట్రాల కాంగ్రెస్ సీఎంలు, ఏఐసీసీ నేతలను తీసుకొచ్చే యోచన హైదరాబాద్‌‌తో పాటు పలు నియోజకవర్గాల్లో డీకే ప్రచారం హైదర

Read More

కేసీఆర్‌‌‌‌‌‌ను ప్రజలు క్షమించరు : మల్లికార్జున ఖర్గే

న్యూఢిల్లీ, వెలుగు: అధికార మత్తులో, అహంకారంతో మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కేసీఆర్ దూషించారని ఏఐసీసీ చీఫ్ ఖర్గే మండిపడ్డారు. కేసీఆర్‌‌‌&

Read More

నేతల ఆరోపణలపై విచారణ జరపండి : ఈసీకి, డీజీపీకి హైకోర్టు ఆదేశం

ఈసీకి, డీజీపీకి హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు:  ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు పార్టీలకు చెందిన కీలక నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోప

Read More

మోదీ తెలంగాణ టూర్‌‌‌‌ ఖరారు.. ఈ నెల 25 నుంచి 27 వరకు రాష్ట్రంలో పర్యటన

కేసీఆర్ పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లో రేపు ప్రధాని సభలు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రచార షెడ్యూల్‌‌ ఖరారైంది

Read More

తెలంగాణలోనే నిరుద్యోగులు ఎక్కువ : జైరామ్​ రమేశ్​

పాలమూరు, వెలుగు :  భారత్ మొత్తం మీద తెలంగాణలోనే నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ అన్నారు. దేశంలో పద

Read More

బీఆర్ఎస్ దళిత వ్యతిరేక పార్టీ : మాయావతి

తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అవుతారని చెప్పారు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి. అన్ని సామాజిక వర్గాల

Read More

ఆదరించండి.. అభివృద్ధి చేస్త : జగదీశ్వర్ గౌడ్

మాదాపూర్, వెలుగు: తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో శేరిలింగంపల్లి సెగ్మెంట్​లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ అభ్యర్థి జగదీశ్వర్ గౌడ్ తెలిపారు.

Read More